• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Off Beat » 1965 నాటి హోటల్ బిల్ వైరల్… అప్పుడు ధరలు ఎలా వున్నాయి అంటే…?

1965 నాటి హోటల్ బిల్ వైరల్… అప్పుడు ధరలు ఎలా వున్నాయి అంటే…?

Published on July 19, 2023 by sravya

Advertisement

రోజు రోజుకి ధరలు బాగా పెరిగిపోతున్నాయి. గతం తో పోల్చుకుంటే ఇప్పుడు ధరలు బాగా పెరిగిపోయాయి. సోషల్ మీడియాలో మనకి ఒక్కొక్కసారి పాత బిల్లులు వంటివి కనబడుతూ ఉంటాయి. తాజాగా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈరోజుల్లో ఎక్కడికైనా వెళ్లి తినాలంటే కచ్చితంగా ముగ్గురు మనుషులకి రూ.1000 వరకు అవుతోంది. ఆహారంతో పాటుగా ట్యాక్స్ కూడా చెల్లించాలి. ధరలన్నీ పెరిగిపోవడంతో రెస్టారెంట్లు, కేఫ్లు, ఫాస్ట్ ఫుడ్ ఆపరేటర్లు కూడా ధరలను బాగా పెంచేశారు.

Advertisement

ధరలు పెరగడంతో వినియోగదారుల మీద భారం పడుతోంది. నిజానికి ఇంట్లో చేసిన ఆహారం తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. పైగా అనారోగ్య సమస్యలు వంటివి ఉండవు. కానీ ఒక్కొక్కసారి ఇంట్లో తినడం కుదరక చాలామంది రెస్టారెంట్స్ లో తింటుంటారు. కొందరైతే లగ్జరీ కోసం బయటికి వెళ్లి తింటారు. ఒక్కో రెస్టారెంట్లో ఒక్కో విధంగా ధరలు ఉంటాయి.

Advertisement

ఇప్పుడైతే ఎక్కడ చూసినా ధరలు ఎక్కువగానే ఉంటున్నాయి. 1965లో నిత్యవసర వస్తువుల ధరలు పెరగడం వల్ల అన్ని హోటల్స్ టిఫిన్స్ ధరలు కూడా పెంచారు. రేపల్లెలోని హోటల్ యజమానులు అందరూ కలిసి పాంప్లెట్స్ ని ప్రింట్ చేశారు. ఆ పాంప్లెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దానిలో ఏముందంటే నవంబర్ 1, 1965 నుండి పెరిగిన రేట్లు, అధిక ధరల కారణంగా రేపల్లె హోటల్ యజమానులు అందరూ కూడా సమావేశమై కొత్త రేట్లని తీసుకొచ్చారని ఉంది. నవంబర్ 1 నుండి ఈ కొత్త రేట్లు అమలులోకి వస్తాయని అందులో రాసి ఉంది. రెండు ఇడ్లీలు 15 పైసలు, అట్టు 15 పైసలు, ఉప్మా 15 పైసలు, రవ్వ అట్టు 20 పైసలు, రెండు గారెలు 15 పైసలు, బోండా 20 పైసలు, కాఫీ, టీ 15 పైసలు అని రాసి ఉంది. ఇవి చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Also read:

  • లాయర్ కి, అడ్వకేట్ కి మధ్య తేడా ఉంది.. రెండు ఒకటి కాదని తెలుసా..?
  •  కాంగ్రెసులోకి భారీగా చేరికలు ! అసలు సమస్య ఇక్కడేనా ?
  •  కొన్ని ట్రైన్ల ఆఖరి బోగి మీద ‘X’ గుర్తు ఎందుకు ఉంటుంది..? వందే భారత్ ట్రైన్ కి మరి ఎందుకు ఉండదు..? కారణం ఏమిటి అంటే..?

Related posts:

గోరింటాకు పెట్టుకుంటే ఏమవుతుందో మీకు తెలుసా..? ఆదివారమే ఎందుకు సెలవు ఇస్తారో మీకు తెలుసా..? లక్ష్యాన్ని చేరుకోవాలంటే.. ఇవి తప్పనిసరిగా ఉండాల్సిందే..? రైళ్లు పగటిపూట కంటే రాత్రిపూట ఎందుకు వేగంతో పరిగెడతాయో తెలుసా ?

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd