• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Sports » స్థానిక జట్టు చేతిలో టీమిండియా ఘోర పరాజయం

స్థానిక జట్టు చేతిలో టీమిండియా ఘోర పరాజయం

Published on October 13, 2022 by anji

Advertisement

T20 WC 2022 : టీ20 వరల్డ్ కప్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్ తగిలింది.  వెస్ట్రన్ ఆస్ట్రేలియా జరిగిన రెండో ప్రాక్టీస్ మ్యాచ్ లో టీమిండియా పరాజయం పాలైంది. టి20 వరల్డ్ కప్-2022 సన్నాహకాల్లో భాగంగా పెర్త్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్ లో 36 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఆతిథ్య జట్టు బౌలర్ల దాటికి భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ఇక ఈ మ్యాచ్ లో కెప్టెన్ గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ అర్థ శతకం వృధాగా పోయింది.

Advertisement

READ ALSO : ‘ఆచార్య’ అట్టర్ ఫ్లాఫ్.. చిరంజీవి, రామ్ చరణ్ షాకింగ్ నిర్ణయం

కాగా తోలుతా బ్యాటింగ్ చేసిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా నిర్నిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. టీం ఇండియా స్పిన్నర్ అశ్విన్ 3, పేసర్లు హర్షల్ పటేల్ (2/27), ఆర్షదీపు ఒక వికెట్ (1/25) దక్కించుకున్నారు. రాహుల్ కు జోడిగా పంత్, ఓపెనర్ గా విఫలం ఓపెనర్లు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లను కట్టడి చేయడంలో సఫలమయ్యారు ప్రత్యర్థి జట్టు బౌలర్లు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి భారత్ ఒక వికెట్ నష్టపోయి 29 పరుగులు మాత్రమే చేసింది. ఈ క్రమంలో వన్ డౌన్ లో వచ్చిన దీపక్ హుడాతో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ చక్కదిద్దె ప్రయత్నం చేశాడు. కానీ వెస్ట్రన్ ఆస్ట్రేలియా బౌలర్ లాన్స్ మోరిస్ తన తొలి ఓవర్ లోనే దీపక్ ను పెవెలియన్ కు చేర్చాడు. దీంతో 7 ఓవర్లలో కేవలం 33 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది టీమిండియా.

Advertisement

ఈ దశలో ఆచితూచి ఆడుతూ రాహుల్, హార్దిక్ పాండ్యా కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. కానీ పాండ్యా కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. 17 పరుగులకే నిష్క్రమించాడు. దీంతో భారం మొత్తం రాహుల్ పైనే పడింది. పాండ్యా తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన అక్షర్ పటేల్, దినేష్ కార్తీక్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 55 బంతుల్లో 74 పరుగులతో ఉన్న రాహుల్ ను అండ్రూ టై అవుట్ చేయడంతో 132 పరుగుల వద్ద టీమిండియా కథ ముగిసింది. బ్యాటింగ్ వైఫల్య కారణంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఏలెవన్ చేతిలో టీమిండియా ఓటమి పాలైంది.

READ ALSO : కమల్ హాసన్ నుంచి ప్రభాస్ : 2022లో ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న 10 హీరోలు ! 

Related posts:

సెమీస్ లో టీమిండియా ఓటమిని శాసించిన 3 కారణాలివే ! అంతర్జాతీయ క్రికెట్ లో….ఒక్కటంటే ఒక్క ”నో-బాల్” కూడా వేయని 5 గురు బౌలర్స్! టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎక్కువ మ్యాచ్ లలో విజయం సాధించిన దేశాలు గాయాల కారణంగా IPL, T20 ప్రపంచ కప్ దూరం అయిన ప్లేయర్లు !

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd