• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Health » వెన్నునొప్పులతో బాధపడుతున్నారా..ఈ చిట్కాలు పాటించాల్సిందే..?

వెన్నునొప్పులతో బాధపడుతున్నారా..ఈ చిట్కాలు పాటించాల్సిందే..?

Published on March 29, 2023 by mohan babu

Advertisement

ప్రస్తుతం చాలామంది ఏదో ఒక పని చేస్తున్న సమయంలో ఒకే భంగిమలో కూర్చుంటూ ఉంటారు. ఇలా గంటల తరబడి కూర్చోవడం వల్ల వెన్నునొప్పులతో పాటుగా ఇతర సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలా కూర్చోవడం వల్ల నొప్పులే కాకుండా కొలెస్ట్రాల్ కూడా పేరుకుపోతుందని వైద్య నిపుణులు అంటున్నారు. దీనివల్ల బలహీనంగా మారుతున్నారు.. ఇలా నొప్పులతో బాధపడే వారు తప్పకుండా ఈ చిట్కాలు పాటించాల్సిందే.. ప్రతిరోజు వ్యాయామాలు చేయాల్సిందే..సాధారణంగా వెన్నెముకలో చిన్న ఎముకలు ఉంటాయి. వాటిని వెన్నుపూస అంటారు. వీటిలో మార్పులు సంభవిస్తే వెన్నుపాములో తీవ్ర సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వెన్నుపాము కింద ఉన్న నరాలలో మార్పులు రావడం వల్ల తీవ్రమైన వెన్నునొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Advertisement

Also Read:ఏప్రిల్ 1నుంచి కొత్త రూల్స్ .. తెలుసుకోకుంటే కష్టమే..!!ఏప్రిల్ 1నుంచి కొత్త రూల్స్ .. తెలుసుకోకుంటే కష్టమే..!!

Advertisement

శారీరక అలసత్వం :
పూర్వకాలంలో చాలామంది మన పూర్వీకులు పొలాల్లో లేదా పెంపుడు జంతువుల సంరక్షణలో శారీరక శ్రమ చేసేవారు. అదే సమయంలో ఇంతలో ఉండే మహిళలు కూడా కూలి పనులు చేయాల్సి వచ్చేది. కాబట్టి కాలం మారుతున్న కొద్దీ, శారీరక శ్రమ భారీగా తగ్గింది. దీనివల్ల కండరాల దృఢత్వం తగ్గిపోయింది. ప్రస్తుతం అనుసరిస్తున్న జీవనశైలిలో , చాలామంది రోజంతా కూర్చొని సాయంత్రం వచ్చి టీవీ చూస్తూ కూర్చుంటున్నారు. టీవీ చూస్తున్న సమయంలో ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల తీవ్ర నొప్పుల సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు..

Also Read:దసరా మూవీలో సిల్క్ స్మిత పోస్టర్ వెనక ఇంత కథ ఉందా..?

ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఒకచోట కూర్చొకుండా అప్పుడప్పుడు లేచి నడవాల్సి ఉంటుంది. వెన్నెముకలో ఎముకలు వయసుతోపాటు పెరుగుతాయి. అంతేకాకుండా ఎముకల్లో కాల్షియం, ప్రోటీన్లు నిల్వ ఉంటాయి. ఆ క్రమంలోనే ఎముకలు పూర్తిగా అభివృద్ధి చెందుతాయి.దీనివల్ల దృఢత్వంగా మారుతాయి. పిల్లలు ఎత్తు పెరగడానికి 25 సంవత్సరాల లోపే ప్రోటీన్ కాల్షియం కలిగిన ఆహారాలు ప్రతిరోజు ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే శరీరంలో ఎముకల నిర్మాణం బలహీనంగా మారే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Also Read:Dasara Movie Dialogues: నాని దసరా ట్రైలర్.. ఊర మాస్ డైలాగ్స్ తో అదరగొట్టేశాడుగా..!!

Related posts:

యువతకు గుండెపోటు రాకుండా ఉండాలంటే ఇవి పాటించాల్సిందే..? టీనేజ్ లో “మొటిమలు” ఎందుకు వస్తాయి.. తగ్గించే మార్గాలు..!! ప్రయాణాలు చేసేటప్పుడు వాంతులు ఎందుకు వస్తాయి? వాకింగ్ వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో తెలుసా?

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd