• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Health » నేలపై కూర్చుని ఆహారం తింటే.. శరీరానికి 5 అద్భుత ప్రయోజనాలు.. ఏంటంటే..?

నేలపై కూర్చుని ఆహారం తింటే.. శరీరానికి 5 అద్భుత ప్రయోజనాలు.. ఏంటంటే..?

Published on March 14, 2023 by mohan babu

Advertisement

ప్రస్తుతం ప్రాచ్యత్య సంస్కృతి పెరిగి మాడ్రన్ లైఫ్ కి అలవాటుపడి కనీసం ఆహారంలో చేయి కూడా పెట్టకుండా స్ఫూన్ లతో తినడానికి అలవాటు పడ్డారు. కానీ మన భారతదేశంలో పూర్వ కాలం నుంచే ఆహారమంటే నేలపై కూర్చొని ఉత్తమంగా తింటే చాలా మంచిదని పెద్దలు చెబుతుంటారు. ఇలా తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం ఒకసారి చూద్దాం..?

Advertisement

1. శరీర రక్తప్రసరణ మెరుగుపడుతుంది:
మన నేలపై కూర్చొని ఆహారం తింటే శరీరంలోని రక్తనాళాలు సక్రమంగా పనిచేస్తాయి. దీనివల్ల రక్త ప్రసరణ చాలా తేలికగా జరుగుతుంది. మనం తిన్న ఆహారం వల్ల ఉత్పత్తి అయ్యే రక్తం గొట్టాల గుండా మన తల భాగం నుంచి కాలి భాగం వరకు సులభంగా ప్రసరిస్తుంది.


2.కుటుంబ ఐక్యత, సామరస్యం పెరుగుతాయి:
ప్రస్తుతం కాలంలో ఒకే కుటుంబంలో ఉన్న వారు ఎవరికి వారే యమునాతీరే అన్నట్లు ఎవరు ఎప్పుడు తింటారో కూడా అర్థం కావడం లేదు. దీనివల్ల కనీసం కుటుంబంలో జరిగే విషయాలు కూడా కలిసి చర్చించే సమయం కూడా ఎవరికీ ఉండడం లేదు. కానీ నేలపై కూర్చుని తింటే కుటుంబం అంతా ఒకేసారి తింటారు. దీంతో వారి మధ్య ఉన్న ఐక్యత పెరుగుతుంది. వారికి ఆహారం విలువ కూడా తెలుస్తుంది.

Advertisement


3.ఊబకాయం పెరగదు:
మనం నేలపై కూర్చుని తిన్నప్పుడు మన శరీరం నిటారుగా ఉండటం వల్ల తిన్న ఆహారం నేరుగా జీర్ణాశయంలోకి వెళ్లి శరీరంలోని వివిధ భాగాలకు చేరుకుంటుంది. దీనివల్ల మీరు అతిగా తినకుండా, కావాల్సినంత తింటారు. కాబట్టి ఊబకాయం అనేది దరిచేరదు.


4. సులభంగా జీర్ణం :
కింద కూర్చుని తిన్నప్పుడు మనం వంగి ఆహారం తీసుకొని మళ్లీ ఆపై నిటారుగా ఉన్నటువంటి భంగిమలో రావాలి. ఇలా చేయడం వల్ల ఆహారం నేరుగా జీర్ణ వ్యవస్థ కు చేరుతుంది. దీంతో సులభంగా జీర్ణమై అజీర్ణం, కడుపునొప్పి వంటి సమస్యలు దూరమవుతాయి.


5. గ్యాస్ ఎసిడిటీ సమస్యకు చెక్ :
నేల పైన కూర్చొని ఆహారం తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగు పడడమే కాకుండా, గ్యాస్ ట్రబుల్ ఎసిడిటీ వంటి సమస్యలు దూరం అవుతాయి. అలాగే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Related posts:

టీనేజ్ లో “మొటిమలు” ఎందుకు వస్తాయి.. తగ్గించే మార్గాలు..!! ప్రయాణాలు చేసేటప్పుడు వాంతులు ఎందుకు వస్తాయి? వాకింగ్ వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో తెలుసా? అనసపండు ఆరోగ్యానికి రక్ష.. ఇన్ని సమస్యలకు చెక్..!!

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd