• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » AP politics » తిరుమల లడ్డూలో మంసాహారం… వైసీపీ హయాంలో ఘోర అపచారం..!

తిరుమల లడ్డూలో మంసాహారం… వైసీపీ హయాంలో ఘోర అపచారం..!

Published on September 19, 2024 by ajay raj

Advertisement

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందుత్వ వ్యతిరేక పార్టీ అనే ముద్రపడింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి నుంచి ఇటీవల జగన్ మోహన్ రెడ్డి వరకు తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ ప్రచారం ప్రజల్లోకి మరీ ముఖ్యంగా హిందువులకి బలంగా వెళ్ళింది. భక్తిని వైసీపీ వ్యాపారంగా మార్చిందని ఆనాటి మంత్రి రోజా స్వామివారి దర్శనం పూజల పేరిట కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపణలు ఉన్నాయి. స్వయంగా సీఎం హోదాలో వైయస్ జగన్ ఆయన సతీమణి భారతి ఆలయ పవిత్రతను దెబ్బతీసే విధంగా వ్యవహరించాలని ప్రచారం జరిగింది. అలాగే వైవి సుబ్బారెడ్డిని టిటిడి చైర్మన్ గా నియమించడం కూడా వివాదాస్పదంగా మారింది.

Advertisement

cm-jagan

జగన్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి అందులో తిరుమల వ్యవహారం కూడా ఒకటి అందువలన నారా చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే మొదట తిరుమల నుంచి ప్రక్షాళన చేపడతానని చేసిన కామెంట్లు హైలైట్ అయ్యాయి. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీలో జరిగిన సంఘటనలు కూటమి ప్రభుత్వం బయట పెడుతోంది.

Advertisement

chandrababu in jail

Also read:

  • ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా సంపూర్ణేష్ బాబు.. ఇప్పుడేం చేస్తున్నారంటే..?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ హయాంలో తిరుమల లో ఎంత అపచారం జరిగిందో బయట పెట్టారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబుతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పాల్గొన్నారు. లడ్డు తయారీతో స్వచ్ఛమైన నెయ్యిని ఉపయోగిస్తారు కానీ ప్రభుత్వం టీటీడీ పాలకమండలి లడ్డు నాణ్యత గురించి పట్టించుకోలేదు. నెయ్యికి బదులు జంతువుల నూనెతో తయారుచేసిన పదార్థాలని వాడారని తెలుస్తోంది ఈ లడ్డూలనే భక్తులకి అమ్మారని చంద్రబాబు నాయుడు చెప్పారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

జగన్ పాలనపై లోకేష్ సంచలన వ్యాఖ్యలు ఢిల్లీకి ఏపీ సిఐడి పోలీసులు… నారా లోకేష్ అరెస్టు ఖాయమేనా ? Chandrababu Arrest: సిబిఎన్ అరెస్ట్ తో ఈ లెక్కలన్నీ మారాయిగా.. జనాలు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారంటే? yasaswi-Reddy26 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించిన యశస్వినీ రెడ్డి ఎవరో తెలుసా ? బ్యాక్ గ్రౌండ్ ఇదే !

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd