• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Off Beat » భారతీయ రైల్వేలో ఎరుపు, నీలం మరియు ఆకుపచ్చ కోచ్ లు ఎందుకు ఉన్నాయో మీకు తెలుసా..?

భారతీయ రైల్వేలో ఎరుపు, నీలం మరియు ఆకుపచ్చ కోచ్ లు ఎందుకు ఉన్నాయో మీకు తెలుసా..?

Published on December 19, 2022 by mohan babu

Advertisement

భారతదేశం నలుమూలల్లో రైల్వే వ్యవస్థ అనేది విస్తరించి ఉంది. ప్రతిరోజు ఈ రైళ్లలో ఎంతోమంది ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇందులో కొన్ని రైళ్లు వస్తువులను చేరవేస్తూ దేశ వ్యాప్తంగా రవాణా చేస్తుంది. అయితే భారతదేశంలో 1853లో ముంబై నుంచి థానే వరకు మొదటి రైలు నడిచింది. ఇక అప్పటి నుంచి రైల్వే వ్యవస్థ ముందుకు పోతూనే ఉంది. అయితే ప్రతి రోజూ ఎంతోమంది రైల్లో ప్రయాణిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా రైళ్ల యొక్క రూపకల్పన వాటి రంగులు గురించి ఏ ఒక్కరూ ఆలోచించి ఉండరు.. మరి రైలు ఎక్కువగా నీలం, ఎరుపు మరియు ఆకుపచ్చ రంగుల్లోనే ఎందుకు ఉంటాయి. రైళ్లకు ఆ పెయింటింగ్ ఎందుకు వేస్తారు.. దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఓసారి చూద్దాం..?

Advertisement

1. బ్లూ కోచ్ లు
ఇండియన్ రైళ్లు చాలా వరకు నీలం రంగుతోనే పెయింట్ చేసి ఉన్నాయి. వీటినే ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అని పిలుస్తారు. ఇది తమిళనాడులో ఉంది. అంటే ఈ కోచ్ లు పుట్టింది తమిళనాడులో అని అర్థం. ఈ రంగు ఉన్న రైళ్లు గంటకు 70 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తాయి. అయితే వీటిని 18 నెలలకు ఒకసారి తప్పనిసరిగా సరిదిద్దాలి.

Advertisement

2. రెడ్ కోచ్ లు
భారతదేశంలో ఈ మధ్యకాలంలో ఈ రెడ్ కలర్ రైళ్ల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. వీటిని ఎల్ హెచ్ బీ లేదంటే లింక్ హాఫ్మన్ బుష్ అని పిలుస్తారు. వీటిని పంజాబ్ లోని కపూర్తలా జిల్లా లో తయారుచేస్తారు. విశాఖ స్టీల్ తో తయారు చేయబడ్డాయి. వీటీలో డిస్క్ బ్రేక్ లు ఉండి గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ప్రమాదం జరిగినప్పుడు ఈ కోచ్ లు సెంటర్ బఫర్ కూలింగ్ సిస్టం కలిగి ఉన్నందున ఒకదానిపై ఒకటి పడవు.

ఆకుపచ్చ కోచ్ లు:
ఈ కోచ్ లను ఎక్కువగా గరీబ్ రథ్ లో ఉపయోగిస్తారు. మీటర్ గేజ్ రైల్వే లో, కొన్ని బ్రౌన్ కోచ్ లు కూడా ఉన్నాయి. మరోవైపు లేతరంగు క్యారేజీ లను ఉపయోగిస్తారు. భారతదేశంలో దాదాపు అన్ని నగరాల్లో నారో గెజ్ రైళ్లను ఇప్పటికే బ్యాన్ చేశారు. దీనిపై రంగులను పక్కనపెడితే ప్రత్యేకమైన గీతలు ఉన్నాయి. కొన్ని కోట్ల చివరి విండో మీద వేర్వేరు రంగులు చిత్రించారు. ఈ విధంగా రైళ్లను గుర్తు పట్టేందుకు ఇండియన్ రైల్వే ఈ విధమైనటువంటి చిహ్నాలను ఉపయోగిస్తోంది. కానీ ప్రస్తుత కాలంలో జెట్ స్పీడ్ తో వెళ్లే రైళ్లు వస్తే వాటిని ఏ విధంగా డిజైన్ చేస్తారో మనం ఊహించలేం.

also read;

టూత్ పేస్ట్ కింది భాగంలో డబ్బా షేప్ లో కలర్స్ ఎందుకు ఉంటాయో మీకు తెలుసా..?

తమకంటే “వయసు”లో పెద్ద వారిని పెళ్లి చేసుకున్న 5 టీమిండియా క్రికెటర్స్…!

 

Related posts:

విమానానికి రెడ్, గ్రీన్ లైట్స్ ఉండటం వెనుక ఆంతర్యం ఏమిటి..? రైలు భోగి లపై ఉన్న గీతల వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా! రైల్వే స్టేషన్ కి వచ్చినా… రైల్వే ఇంజిన్ ను ఎందుకు ఆపివేయరు.? రైళ్లలో డోర్ దగ్గర విండోస్‌ కు ఎందుకు ఎక్కువ ఇనుప కడ్డీలు ఉన్నాయి?

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd