• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » నర్సుతో డాక్టర్ ప్రేమాయణం, పెళ్లి.. కానీ రెండేళ్లు గడవకముందే..!!

నర్సుతో డాక్టర్ ప్రేమాయణం, పెళ్లి.. కానీ రెండేళ్లు గడవకముందే..!!

Published on February 2, 2023 by anji

Advertisement

ఇటీవలి కాలంలో ప్రేమించి మోసం చేసే ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. చాలామంది ప్రేమను టైంపాస్ వ్యవహారంగానే చూస్తున్నారు. కొందరు ప్రేమలో మోసపోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటుంటే మరికొందరు మాత్రం అవతలి వ్యక్తుల జీవితాలను నాశనం చేస్తున్నారు. కేవలం శారీరక, ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే ప్రేమ అనే ముసుగు వేసుకుంటున్నారు ఎంతోమంది. మాయ మాటలతో నమ్మించి నట్టేట ముంచేయడం వంటి ఘటనలు ఇటీవల ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమించి వదిలేయడమే కాకుండా పెళ్లి చేసుకుని ఆ తర్వాత కాపురం చేసి, పిల్లలు పుట్టిన తర్వాత కూడా వదిలేస్తున్న వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు.

Advertisement

Read also: “వీర సింహ రెడ్డి” హీరోయిన్ హనీ రోజ్ వయసు ఎంతో తెలుసా..? వామ్మో ఇది అస్సలు నమ్మలేరు ??

Advertisement

తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. నర్స్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ డాక్టర్ బిడ్డ పుట్టిన తర్వాత ముఖం చాటేసాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా హరనహళ్ళి తాలూకా హలవాగలు గ్రామంలో చోటు చేసుకుంది. ఎంబిబిఎస్ చదివి క్లినిక్ నడుపుకుంటున్న గిరీష్ అనే యువకుడు తన ఆసుపత్రిలోనే పనిచేస్తున్న నర్సుని ప్రేమించాడు. ఆ డాక్టర్ మాయమాటలు నమ్మిన నర్సు అతడిని పెళ్లి కూడా చేసుకుంది. వీరి పెళ్లి కులవత్తి బసవన్న దేవస్థానంలో జరిగింది. పెళ్లి తర్వాత వీరిద్దరికీ ఓ కూతురు కూడా జన్మించింది.

అలా కొంతకాలం గడిచిన తర్వాత డాక్టర్ తీరులో మార్పు వచ్చింది. ఆ డాక్టర్ తన వక్రబుద్ధిని చూపించాడు. కొంతకాలంగా డాక్టర్ గిరీష్ తన భార్య త్రివేణి కి దూరంగా ఉంటున్నాడు. అంతేకాదు కూతురు పుట్టిన తర్వాత డాక్టర్ నర్సుని వదిలేసి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో గిరీష్ పూర్తిగా త్రివేణి వద్దకు రావడం మానేశాడు. దీంతో త్రివేణికి ఏం చేయాలో తోచక పోలీసులకి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read also: సెలెక్టర్లపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం.. స్లిమ్ గా ఉన్నవారే కావాలనుకుంటే ఫ్యాషన్ షో కి వెళ్లాలంటూ..

Related posts:

కోట్ల రూపాయలు విలువ చేసే ముంబై లోని ‘కింగ్ ఫిషర్ హౌస్’ ని సొంతం చేసుకున్న ప్రముఖ వ్యాపార వేత్త ఎవరో తెలుసా ? Minister KTR Counters To Bandi Sanjay and revanthబీఆర్ఎస్.. టార్గెట్ 100 KomatiReddy participated in the protest organized by Congress OBC wingరాహుల్ అనర్హత వెనక్కి తీసుకోవాలి.. పోరాటం మరింత ఉద్ధృతం SIT Record TSPSC Chairman Janardhan Reddy Statement In Paper Leak Caseటీఎస్పీఎస్సీ లీకేజ్ కేసులో ఈడీ ఎంట్రీ.. ఏం జరగనుంది?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd