• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Sports » పాక్‌ పరువు గంగలో కలిపిన Google సీఈవో సుందర్‌ పిచాయ్‌…!

పాక్‌ పరువు గంగలో కలిపిన Google సీఈవో సుందర్‌ పిచాయ్‌…!

Published on October 25, 2022 by Bunty Saikiran

Advertisement

టి-20 వరల్డ్ కప్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 159 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. 160 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమ్ ఇండియా టార్గెట్ ను చేరుకుంది. మ్యాచ్ ఆద్యంతం నరాలు తెగే ఉత్కంఠంగా కొనసాగింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Advertisement

ఆదివారం జరిగిన మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పై టీం ఇండియా ప్రతికారం తీర్చుకుంది. ముఖ్యంగా చివరి మూడు ఓవర్లు క్రికెట్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టాయి. ఈ మ్యాచ్ లో ఇండియన్ టీం ప్రదర్శనను ప్రశంసిస్తూ, దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పిచ్చాయ్ కూడా ఈ మ్యాచ్ ను వీక్షించారు. హ్యాపీ దీవాలి. ఈ గొప్ప సమయాన్ని అందరూ తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను. మ్యాచ్ చివరి మూడు ఓవర్లు మరోసారి చూడటం ద్వారా నేను దీపావళి సంబరాలు చేసుకున్నాను. అద్భుతమైన ఆట, అద్భుతమైన ప్రదర్శన అంటూ సుందర్ పిచ్చాయ్ ట్వీట్ చేశారు. టీమిండియా టి20 వరల్డ్ కప్ 2022 అని హ్యాష్ ట్యాగ్ లను ఆయన జత చేశారు.

Advertisement

ఈ ట్వీట్ కు స్పందించిన మొహమ్మద్ షహజీబ్ అనే పాకిస్తానీ, మీరు తొలి మూడు ఓవర్లు కూడా చూడండి అని సమాధానం ఇచ్చాడు. తొలి 3 ఓవర్లలో పాక్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయగా, రాహుల్ 4 పరుగులకే అవుటయ్యాడు. దీన్ని ఉద్దేశించే సదరు పాకిస్తానీ అలా ట్విట్ చేశాడు. అతడి అంతర్యాన్ని అర్థం చేసుకున్న సుందర్ పిచ్చాయ్, అది కూడా చేశాను. భూవీ, అర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేశారంటూ భారత బౌలర్లను ప్రశంసించాడు. నేను చెప్పింది టీమిండియా ఇన్నింగ్స్ అంటూ షహజీబ్ బదులిచ్చాడు. ఈ ట్వీట్ ను గూగుల్ సీఈవో లైట్ తీసుకున్నారు. కానీ నేటిజన్లు మాత్రం ఓ రేంజ్ లో రియాక్ట్ అయ్యారు. సుందర్ పిచ్చాయ్ సమయస్ఫూర్తిని కొందరు పొగడగా, మరికొందరు మాత్రం, అంతటి గొప్ప వ్యక్తి నిన్ను ట్రోల్ చేశాడు.

READ ALSO : కోహ్లీ దెబ్బకు..దారుణంగా పడిపోయిన యూపీఐ లావాదేవీలు

I am talking about Team India innings

— Muhammad Shahzaib (@shahzaib_rid) October 24, 2022

Related posts:

T20 WC 2022 : టీమిండియాను దారుణంగా అవమానించిన గిన్నిస్‌ రికార్డ్స్‌ బట్లర్ సక్సెస్ వెనుక ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా..? బేకరీ ఓనర్ తో సానియా నిశ్చితార్థం..మాలిక్‌ ఈ విషయం తెలీదా ? తొలి వన్డేలో పంత్‌ ప్లాప్! శాంసన్‌ హిట్! BCCI ఇప్పుడైనా మేల్కొంటుందా ?

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd