• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » AP politics » ఇక్కడ పిల్లలను దేవుడికి ఇచ్చేస్తారు..తర్వాత డబ్బులు పెట్టి కొనుక్కుంటారు..!!

ఇక్కడ పిల్లలను దేవుడికి ఇచ్చేస్తారు..తర్వాత డబ్బులు పెట్టి కొనుక్కుంటారు..!!

Published on April 5, 2023 by mohan babu

Advertisement

మన భారతదేశం అంటేనే సర్వమత సమ్మేళనం.. ఈ దేశంలో ఎక్కువగా హిందువులే ఉంటారు. హిందూ దేవాలయాలు ఎక్కువగా ఉంటాయి. హిందూ ధర్మం ప్రకారం జాతకాలు, సాంప్రదాయాలు, నమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా హిందువులు దేవున్ని ఆరాధిస్తూ ఉంటారు.. హిందూ దేవుళ్ళలో అనేక మంది ఉన్నారు.. ఒక్కో దేవుని గుడిలో ఒక్క విధమైన సాంప్రదాయం ఉంటుంది.. దాని ప్రకారమే భక్తులు ఫాలో అయి కోరికలు కోరుకొని వివిధ రకాలుగా దేవుడికి కృతజ్ఞత కింద ఏదో ఒకటి సమర్పిస్తూ ఉంటారు..

Advertisement

also read: బండి సంజయ్ అరెస్ట్ అటు రిమాండ్.. హైడ్రామా!

అలా హిందూ ధర్మం ప్రకారం శ్రీరామనవమి రోజున ఇక్కడ శ్రీరాముని మొక్కితే కోరిన కోరికలు నెరవేరుతాయట. అదేంటో పూర్తిగా తెలుసుకుందాం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా గొల్లల మామిడాడ కోదండ రామాలయంలో ప్రతి సంవత్సరం దేవుడికి పిల్లలను ఇచ్చేస్తారు.. తిరిగి వారి పిల్లలను వేలంపాట ద్వారా మళ్లీ వీరే కొనుక్కుంటారు.. శ్రీరామనవమి రోజున తమ కన్న బిడ్డను ఈ విధంగా దేవాలయానికి సమర్పించి, మళ్లీ వీరే కొంత డబ్బులు చెల్లించి ఆ పిల్లలను వెనక్కి తీసుకోవడం కొన్ని ఏళ్ల నుంచి వస్తున్న సాంప్రదాయం.

Advertisement

also read: ఇతరుల శరీరం నుండి వచ్చే వాసన ఇంత ప్రమాదమా..?

ఇలా దేవుడికి పిల్లల్ని ఇవ్వడాన్ని అమ్మేయడమని వీరు పిలుస్తారు. వారి యొక్క పిల్లల్ని దేవుడికి ఇచ్చేసి మళ్లీ కొనుక్కోవడం వల్ల వారికి మంచి జరుగుతుందని నమ్ముతారు. అంతే కాకుండా ఇక్కడ ఏటా జరిగే సీతారాముల కళ్యాణం లోని తలంబ్రాలను పరమాన్నంగా వండుకొని తింటారని అక్కడి పూజారులు అంటున్నారు. ఈ ఆనవాయితీ 1889 నుంచి కొనసాగుతూ వస్తోందని, ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు లేనివారు మొక్కుకొని పిల్లలు పుట్టాక ఆ పిల్లలను దేవుడికి సమర్పించి మళ్లీ కొనుక్కుంటారని ఆలయ అర్చకులు అంటున్నారు.

also read:TTDకీ 3 కోట్లు జరిమానా వేసిన కేంద్రం.. జరిగిందేంటంటే..!!

Related posts:

వైసీపీ నేతలను చెప్పులతో కొడతా – పవన్ కళ్యాణ్ వైసీపీ ‘కాపు’ జపం.. పవన్ దూకుడుకు బ్రేక్ వేసేనా? చంద్రబాబుకు..జనసేన సైనికులు బానిసలే ? brs party working president ktr press meet at telangana bhavanఉక్కు నినాదం.. కేంద్రంపై బీఆర్ఎస్ కొత్త యుద్ధం

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd