• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Off Beat » శుక్రవారం రోజున ఇలా పూజిస్తే చాలు.. లక్ష్మీదేవి అనుగ్రహం మీవెంటే..!

శుక్రవారం రోజున ఇలా పూజిస్తే చాలు.. లక్ష్మీదేవి అనుగ్రహం మీవెంటే..!

Published on October 14, 2022 by anji

Advertisement

మన తెలుగు ప్రజలు నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. హిందూ సంప్రదాయాల ప్రకారం వారంలోని ఏడు రోజులకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అన్ని వారాల కంటే శుక్రవారానికి మరింత ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడింది. ఈ పవిత్రమైన రోజున అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి చాలామంది ఉపవాసాలు పాటిస్తారు. మరికొందరు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందడానికి, ఎల్లప్పుడూ లక్ష్మీదేవి ఇంట్లోనే ఉండడానికి పూజలు చేస్తారు.

Advertisement

Read also: Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 14.10.2022

కొంతమంది ఎంత సంపాదించినా డబ్బు నిలకడ ఉండదు. వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే ఖర్చయిపోతూ ఉంటుంది. ఇలా జరగడానికి ఇంట్లో కొన్ని దోషాలు కూడా ఉంటాయి. ఇలాంటి దోషాలు పోవాలంటే శుక్రవారం రోజు లక్ష్మి దేవికి ఏ విధంగా పూజ చేస్తే అంతా మంచే జరుగుతుందో తెలుసుకుందాం.. మహాలక్ష్మి దేవికి ఎనిమిది రూపాలు ఉంటాయి. ఆ అష్టలక్ష్మి స్వరూపాలు.. శ్రీ ఆదిలక్ష్మి, శ్రీ ధాన్యలక్ష్మి, శ్రీ ధైర్యలక్ష్మి, శ్రీ గజలక్ష్మి, శ్రీ సంతాన లక్ష్మి, శ్రీ విజయలక్ష్మి, శ్రీ విద్యాలక్ష్మి, శ్రీ ధనలక్ష్మి. శుక్రవారం రోజున అమ్మవారి ఎనిమిది రూపాలను, లక్ష్మీదేవి మంత్రాలు పటిస్తూ పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి కుటుంబంలో సంతోషం మెరుగుపడుతుందని పండితులు చెబుతున్నారు.

Advertisement

ధనలక్ష్మి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో రకాల నోములు, వ్రతాలు చేస్తూ ఉంటారు. ఆమె చంచల స్వభావం కలది అని చెప్తారు. కానీ ఏ ఇంట అధర్మం నడుస్తుందో, ఏ ఇంట కలహాలు, దుర్భాషలు ఎక్కువగా ఉంటాయో, ఏ ఇంట శుభ్రత లేకుండా ఉంటుందో ఆ ఇంట ధనలక్ష్మి కొలువుండదు. హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవిని పూజించడానికి రాత్రివేళ పవిత్రమైనదిగా భావిస్తారు. శుక్రవారం రోజున రాత్రి 9:00 నుంచి 10 గంటల మధ్యలో లక్ష్మీదేవిని ఆరాధించాలి. అష్టలక్ష్మిలకు సంబంధించిన మంత్రాలను చదువుతూ ఇంట్లోనే ఎనిమిదిక్కులలో 8 దీపాలను వెలిగించాలి. ఇలా చేయడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారని పండితులు చెబుతున్నారు.

Read also: వీరప్పన్ కూతుర్ని మీరు ఎప్పుడైనా చూశారా.. ఇప్పుడు ఆమె పెద్ద లీడర్..!!

Related posts:

అమ్మాయిలు ఎక్కువగా ఎలాంటి విషయాలను వినడానికి ఇష్టపడతారు ! మీ దగ్గర 786 నెంబర్‌ కరెన్నీ నోటు ఉందా..? ఉంటే లక్షాధికారి అయినట్లే..! మీ లైఫ్ పాట్నర్ తో ఈ 5అబద్ధాలు చెబితే.. మీ మధ్య ప్రేమ పెరుగుతుందంట! మీ కళ్ళకు అద్భుతమైన పరీక్ష.. ఈ ఫోటోలో చిరుత దాగిఉంది ఎక్కడో గుర్తించండి..?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd