• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » ఢిల్లీలో జగన్ ఆపరేషన్ అమరావతి..!

ఢిల్లీలో జగన్ ఆపరేషన్ అమరావతి..!

Published on June 16, 2024 by ajay raj

Advertisement

ఎన్నికల్లో ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి సమీక్షలు కొనసాగిస్తున్నారు. భవిష్యత్తుపై పార్టీ నేతలకు భరోసానిస్తున్నారు. వరుసగా పార్టీ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. రాజకీయ దాడులు జరిగినా పార్టీ శ్రేణుల పరామర్శకు సిద్ధమయ్యారు. కష్టాలు కొత్త కాదని అన్నారు. 14 నెలలు పాదయాత్ర చేశానని వయసు, సత్తా ఇంకా ఉందని చెప్పారు. ఇదే సమయంలో ఢిల్లీలో ఎలా వ్యవహరించాలని జగన్ ఒక కీలక నిర్ణయానికి వచ్చారు. పార్టీ ఎంపికలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు పార్టీ లోక్సభ రాజ్యసభ ఎంపీలతో సమావేశం అవుతున్నారు.

Advertisement

jagan

ఓటమి తర్వాత ఆ పలు జిల్లాలకు చెందిన నేతలు జగన్ తో భేటీ అయ్యారు ఫలితాలపై సమీక్ష చేశారు అన్నారు. కానీ ఫలితం మాత్రం అర్థం కాలేదు అన్నారు. ప్రతిపక్షంలో ఉండడం కష్టాలు కొత్త కాదని ఆయన అన్నారు. ఐదేళ్లు ఓపిక పడితే మరోసారి పార్టీ ఎగిసిన కెరటంలా దూసుకు వెళ్తుందని భరోసా ఇచ్చారు. టీడీపీ కూటమికి శాసనమండలిలో సంఖ్యాపరంగా బలం లేదు. దీంతో ఎమ్మెల్సీతో సమావేశ సమయంలో జగన్ ఇదే విషయం మీద అప్రమత్తం చేశారు అని ప్రలోభాలకు గురి చేస్తారని అలెర్ట్ చేసారు.

Advertisement

Also read;

  • Pawan Kalyan Janasena: పవన్ కళ్యాణ్‌ సీఎం అయ్యేది అప్పుడేనట.. బ్రహ్మం గారి కాలజ్ఞానం వైరల్

cm-jagan

Also read:

  • Maharaja Review: విజయ్ సేతుపతి మహారాజాతో హిట్ కొట్టేసారా..?

కేంద్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సమీకరణలు నెంబర్ గేమ్ వేళ ఎంపీలతో జగన్ సమావేశం అవుతున్నారు. 2014 -19 వరకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి వైసీపీ మద్దతుగా ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్యంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వంలోనూ బిజెపి ఉంది నెంబర్ గేమ్ కీలకంగా మారడంతో జగన్ అప్రమత్తమయ్యారు. అదే సమయంలో రాజ్యసభలో వైసీపీకి 11 మంది సభ్యులు ఉన్నారు. ఈ మద్దతు కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిథ్యం లేదు లోక్ సభలో వైసిపికి నలుగురు మాత్రమే ఉన్నారు. ఏపీలో బలం లేకపోయినా కేంద్రంలో మాత్రం వ్యూహాత్మక వైఖరితో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Related posts:

కుక్కల దాడి నుంచి తృటిలో తప్పించుకున్న పాప.. వీడియో వైరల్..!! BJP leaders angry at Bandi Sanjayబండికి కష్టకాలం.. తిరగబడుతున్న లీడర్లు! Chandrababu Naidu Serious Comments on jaganవైసీపీ గాలికి కొట్టుకొచ్చిందట! రేవంత్ కు సిట్ నోటీసులు.. విచారణకు హాజరవుతారా?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd