• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » ఏపీ ప్రభుత్వానికి వైఎస్ జగన్ రిక్వెస్ట్..!

ఏపీ ప్రభుత్వానికి వైఎస్ జగన్ రిక్వెస్ట్..!

Published on July 22, 2024 by ajay raj

Advertisement

లద్ధాఖ్‌లో జరిగిన ప్రమాదంలో అమరులైన ముగ్గురు జవాన్ల కుటుంబాలను ఆదుకోవాలని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. జవాన్లు వీర మరణం చెందడం తీవ్రంగా కలచివేసిందని ఆయన అన్నారు. దేశ రక్షణ కోసం జవాన్ల త్యాగాలు మరువలేనివని వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు ఇదే సమయంలో ప్రభుత్వం కూడా చనిపోయిన జవాన్ల కుటుంబాలకు కోటి రూపాయలు సహాయం అందించి ఆదుకోవాలని జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జగన్ పోస్ట్ చేశారు. మరోవైపు లద్ధాఖ్‌ వద్ద నదిని దాటే ప్రయత్నంలో జవాన్లు అమరులయ్యారు.

Advertisement

వీరిలో ఏపీకి చెందిన వాళ్ళు ముగ్గురే ఉన్నారు. ఈ ప్రమాదంలో కృష్ణ జిల్లా పెడన మండలం చేవెండ్రకు చెందిన సాదరబోయిన నాగరాజు. అలానే ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి. అలాగే బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్ కి చెందిన సుభాన్ ఖాన్లు అమరులయ్యారు. చనిపోయిన వారి కుటుంబాలకు అండగా ప్రభుత్వం నిలవాలని జగన్ అన్నారు. అలాగే ఆయా నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నాయకులు వీరి యొక్క అంత్యక్రియల్లో పాల్గొనాలని ఆయన సూచించారు.

Advertisement

Also read:

  • మగవాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే.. వారు ప్రేమలో ఉన్నారనే…!

cm-jagan

Also read:

  • అలీ రాజీనామా వెనుక సినీ పెద్ద హస్తం..!

అమరులైన జవాన్ల భౌతికకాయలు ఏపీకి చేరుకున్నాయి. గన్నవరం విమానాశ్రయానికి చేరుకుగా సైనికులు గౌరవ వందనం సమర్పించారు. చనిపోయిన వాళ్ళల్లో ముత్తుముల రామకృష్ణారెడ్డి జూనియర్ కమిషనర్ అధికారిగా వ్యవహరిస్తూ చనిపోయారు. పెడనకు చెందిన సాధారణ నాగరాజు సైనికుడిగా సేవలు అందిస్తూ ప్రాణం విడిచారు. నాగరాజుకి ఐదేళ్ల కిందట పెళ్లయింది ఏడాది వయసున్న పాప ఉంది. నాగరాజు మృతితో కుటుంబం గుండె పగిలేలా రోదిస్తోంది. సుభాన్ ఖాన్ కూడా వీరమరణం పొందారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Related posts:

లోకేష్ యాత్రలో స్పెషల్ పర్సన్..! ఈడీ విచారణకు కవిత.. 144 సెక్షన్! తండ్రి మరణంతో ఒంటరైన తల్లికి కొడుకులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారంటే ? నిజంగా హ్యాట్స్ఆఫ్ tirumala-old-photosTirupati Old Photos : 60 ఏళ్ల నాటి తిరుపతి ఫోటోలని చూసారా..? ఏంటి ఇప్పుడు ఇంత మారిపోయిందా..?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd