• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » ఆ మెసేజ్ ఏంటి ? ఎందుకు ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టింది ?

ఆ మెసేజ్ ఏంటి ? ఎందుకు ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టింది ?

Published on July 2, 2023 by anji

Advertisement

ఈ లోకంలో అనేక రకాల క్రైమ్‌ లు జరుగుతున్నాయి. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని కఠినా చట్టాలు తెచ్చినా ఈ అఘాయిత్యాలు ఏ మాత్రం ఆగడం లేదు. అయితే..  కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బెల్తంగడి ప్రాంతంలో కౌసల్య అనే యువత నివాసం ఉండేది. ఈమెది పేద కుటుంబం. రెక్కడితే గాని డొక్కాడని పరిస్థితి. ఇక ఇదే గ్రామంలో సంపన్నుడైన సుఖేష్ అనే యువకుడు నివాసం ఉండేవాడు. దీంతో వీళ్ళిద్దరూ గత 15 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా మారిపోయారు. చివరికి పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు.

Advertisement

Read also: ఐపీఎల్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న “రామ్ చరణ్” ఏ టీం ద్వారా అంటే ?

ఇందులో భాగంగానే ఈ మధ్యకాలంలో ఇద్దరు పెద్దలను ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొంత కాలం పాటు ఇద్దరు సంతోషంగానే ఉన్నారు. ఇదిలా ఉంటే సుకేష్ హనీమూన్ వెళ్లాలని ప్లాన్ వేసుకున్నాడు. దీంతో ఈ నూతన దంపతులు హనీమూన్ లో భాగంగానే ఇటీవల ఓ పర్యాటక ప్రాంతానికి వెళ్లారు.

Advertisement

ఈ క్రమంలోనే సుఖేష్ ఫోనుకు వాట్సాప్ లో నేను నీకు అవసరం లేదు కదా? నాకు తిరిగి ప్రేమను ఇవ్వలేకపోయావు అంటూ… ఓ మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ చదివిన భార్య కౌసల్యకు ఒక్కసారిగా దిమ్మ తిరిగినంత పనైంది. ఏంటా అని… కౌసల్య అదే నెంబర్ మీద ఉన్న వాట్సాప్ మెసేజ్ లు అన్ని చదివింది. భర్త సుఖేష్ తన కోడలు అయిన అస్థికతో ఎఫైర్ నడిపిస్తున్నాడని కౌసల్య తెలుసుకుంది. దీంతో వెంటనే ఆ దంపతులు తిరిగి ఇంటికి వచ్చారు.

వచ్చి రాగానే కౌసల్య ఇదే విషయాన్ని అత్తమామలకు వివరించింది. కోడలు మాటలు విన్న సుకేష్ తల్లిదండ్రులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినని ఆ యువతి తీవ్ర మనస్థాపానికి గురైంది. 15 ఏళ్లుగా పిచ్చిగా ప్రేమించిన కౌసల్యకు నమ్మలేని నిజం బయటపడింది. దీంతో ఆ యువతీ గుండెలు పగిలేలా ఏడ్చింది. ఇక వీటన్నింటిని తట్టుకోలేకపోయినా యువతి ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కూతురు మరణ వార్త తెలుసుకున్న కౌసల్య తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో మాత్రం సుఖేష్ వరుసకు కోడలు అయ్యే అస్తికతో వివాహేతర సంబంధాన్ని నడిపించినట్లు బయటపడింది. దీంతో పోలీసులు భర్త సుఖేష్, అత్తమామలు, కోడలు అస్తికను అరెస్టు చేశారు.

Read also: సూర్య కుమార్ యాదవ్ సంపాదన గురించి తెలిస్తే షాక్ అవుతారు..

 

Related posts:

కొత్త సీఎస్.. తెరపైకి ముగ్గురి పేర్లు..! వైసీపీపై యుద్ధం మొదలుపెట్టిన పవన్.. పొత్తులపైనా క్లారిటీ..! మరోసారి రోజా హాట్ కామెంట్స్.. ఈసారి ఎవరిపై అంటే..! తన భార్య రాక కోసం ఎదురు చూసే భర్త ! ఒక అందమైన ప్రేమ జంట కథ !

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • Little Hearts Movie Dialogues in Telugu and English
  • 100 + Heart touching and Sad Life Quotes in Telugu
  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • Little Hearts Movie Dialogues in Telugu and English
  • 100 + Heart touching and Sad Life Quotes in Telugu
  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd