• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » కృష్ణ విజయనిర్మల కష్టపడి నిర్మించిన ఆ ఇంటిపై మహేష్ బాబుకు వాటా ఉందా? లేదా..?

కృష్ణ విజయనిర్మల కష్టపడి నిర్మించిన ఆ ఇంటిపై మహేష్ బాబుకు వాటా ఉందా? లేదా..?

Published on December 14, 2022 by mohan babu

Advertisement

తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎదిగిన కృష్ణ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఎంతో కష్టపడి వెలకట్టలేని ఆస్తులను సంపాదించారు హీరో కృష్ణ. కృష్ణ తో పాటు విజయనిర్మల కూడా కొన్ని ఆస్తులను సంపాదించడంలో సహకరించింది. కానీ కృష్ణ మహేష్ తల్లిని కాదని విజయనిర్మలతో ఎక్కువగా జీవించేవారు. అయితే వీరు బ్రతికున్నన్నిన్నాల్లు కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాలేదు. కానీ ప్రస్తుతం కృష్ణ తో పాటుగా ఆయన ఇద్దరు భార్యలు కూడా మరణించారు. ప్రస్తుతం ఆస్తుల విషయంలో కొన్ని సందిగ్దాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. మహేష్ బాబు తండ్రి కృష్ణ మరియు విజయనిర్మల ఇద్దరు కష్టపడి చాలా డబ్బు పోగు చేశారు. విలువైన ఆస్తులు సంపాదించారు.

Advertisement

also read: కృష్ణ రెండో పెళ్లి సమయంలో మహేష్ తల్లి ఇందిరా దేవి పెట్టిన కండిషన్..?

Advertisement

అయితే ప్రస్తుతం వాటికి ఓనర్ ఎవరు అవుతారు అనేది సమస్యగా మారింది. సూపర్ స్టార్ కృష్ణ ఆస్తులకు ఎవరు ఏమనుకున్నా రమేష్ బాబు మరియు మహేష్ బాబు వారసులు. కానీ రమేష్ బాబు కూడా కన్నుమూశారు. అయినా ఆయన కుటుంబ సభ్యులకు ఈ ఆస్తుల్లో వాటా ఉండాలి. కానీ ఎవరికి ఇవ్వాల్సింది వాళ్లకి తొలినాళ్లలోనే ఇచ్చిన కృష్ణ ఆ తర్వాత కూడా విజయనిర్మలతో కలిసి చాలా ఆస్తులు పోగు చేశారు. ఇందులో చాలా విలువైన బిల్డింగ్ నానక్ రామ్ గూడ లో ఉన్నటువంటి ప్రాపర్టీ, అలాగే ఊటీలో ఉన్నటువంటి బంగ్లా గురించే చాలామంది చర్చిస్తున్నారు. దాదాపు పది ఎకరాల్లో కృష్ణ విజయనిర్మలతో పెళ్లయ్యాక ఈ ఇంటి నిర్మాణం చేశారు. అందులో ఇప్పుడు నరేష్ మరియు విజయనిర్మల సోదరులు నివసిస్తున్నారు.

ఇన్నాళ్లపాటు కృష్ణ బతికే ఉన్నాడు కాబట్టి ఈ ఆస్తుల విషయంలో మహేష్ బాబు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు తండ్రి పోయారు. మరి ఆ బంగ్లా ఆస్తులు కూడా ఎవరికి చెందాలనేది పెద్ద ప్రశ్నగా మారింది. నరేష్ ఆధీనంలో ఉన్న ఆస్తులను మహేష్ బాబు అడిగే ప్రసక్తి లేదు. అలాగని వదిలేసి అన్ని అతడికే అప్పచెప్పే పరిస్థితి లేదు. ఇలా చేస్తే మాత్రం రమేష్ కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. మరి ఈ సమయంలో నరేష్ మరియు పవిత్ర లోకేష్ కోసం అన్ని వదిలేసి ఊరుకుంటాడా లేక నలుగురు సమక్షంలో కూర్చొని ఆస్తి పంపకాలు చేసుకుంటారా అనేది ఇంకొన్ని రోజుల్లో తెలుస్తుంది.

also read:

  •  DRDO JOBS : బీటెక్/డిగ్రీ అర్హతతో డీఆర్డీఓ లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలిలా..

Related posts:

పాపం విజయనిర్మల బతికుంటే కృష్ణకు ఇలా జరగనిచ్చేది కాదు.. మహేష్ బాబు ఏం చేశారంటే..? చిరంజీవి వదులుకున్న ఈ 5 సినిమాలు వారిని స్టార్లను చేసాయని మీకు తెలుసా..? విజయనిర్మలకు నరేష్ కాకుండా మరో అబ్బాయి కూడా ఉన్నారా..? మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా ఆగిపోవడానికి అసలు కారణం ఏంటంటే..?

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd