• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Off Beat » “శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి” వారి కాలజ్ఞానం మరోసారి రుజువయింది! ఈసారి ఎక్కడ ఏమయిందంటే?

“శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి” వారి కాలజ్ఞానం మరోసారి రుజువయింది! ఈసారి ఎక్కడ ఏమయిందంటే?

Published on December 8, 2022 by anji

Advertisement

కలియుగం అంతం సమీపించే కొద్దీ వింత వింత సంఘటనలు చోటు చేసుకుంటాయని ఎప్పుడో బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడింది. బ్రహ్మంగారు భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను, విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంధాలలో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే! ఆచారాలకు విలువ లేకుండా పోతుందని, ఎన్నో ఉపద్రవాలు చోటు చేసుకుంటారని ఆయన చెప్పారు. కాశీలోని దేవాలయం 40 రోజులు పాడుపడుతుందని ఆయన కాలజ్ఞానంలో చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే 1910 – 12 మధ్యలో గంగా నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. అందువల్ల ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించేందుకు ఎవరూ వెళ్లలేదు.

Advertisement

Read also: ఇల్లు మారేటప్పుడు ముందుగా ఈ వస్తువులు మాత్రమే తీసుకెళ్లాలి

Advertisement

అలాగే కోరంకి జబ్బుతో కోటి మంది చనిపోతారని కాలజ్ఞానంలో ఉంది. ఆయన చెప్పినట్లే కరోనా రావడంతో లక్షల్లో మరణాలు సంభవించడం జరుగుతోంది. ప్రస్తుతం మరో వింత ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్ గుడి తండా గ్రామానికి చెందిన రాందాస్ కుటుంబ సభ్యులు తమ ఇంటి ఆవరణలో ఓ వేప చెట్టు కింద నిత్యం పూజలు చేస్తుంటారు. కొంతకాలంగా ఈ చెట్టు నుండి తెల్లని ద్రవం కారడం గమనించింది వీరి కుటుంబం. అయితే వీరు ముందు పెద్దగా దానిని పట్టించుకోలేదు. జాగ్రత్తగా గమనించి చూస్తే కల్లులా అనిపించింది. వేప చెట్టుకు కళ్ళు కారుతుండనే వార్త ఈ నోట, ఆ నోట అందరికీ తెలిసిపోయింది. ఇంకేముంది గుడితండా తో పాటు చుట్టుపక్కల గ్రామస్తులంతా ఇక్కడికి వచ్చి చూస్తున్నారు.

దేవుని మహిమతోనే వేప చెట్టుకు పాలు కారుతున్నాయంటూ గ్రామస్తులు కొబ్బరికాయలు కొట్టి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇలాంటి వింత ఘటన తాము ఎప్పుడూ చూడలేదని, బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతుందని అక్కడి ప్రజలు చెప్పుకుంటున్నారు. అయితే ఇటీవల మధ్యప్రదేశ్ సింగరౌలి లోని నిఘాహీలోను ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అక్కడ కూడా ఇలాగే వేపచెట్టు దగ్గర ప్రజలు భారీగా చేరి ప్రత్యేక పూజలు చేశారు. ఆ వెపచెట్టు నుంచి కారే పాలను పాత్రలో నింపి ఇంటికి తీసుకువెళ్లారు.

Read also: తొలి సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న కొందరు ప్రముఖులు

Related posts:

కొత్త ఇంట్లో పాలు పొంగించాలా…అసలు ఎందుకు అలా చేయాలి ? పసిఫిక్ మహా సముద్రం గుండా విమానాలు ఎందుకు ఎగరవో మీకు తెలుసా..? ఒంటిపై బల్లి పడితే బంగారం పట్టుకుంటారు..ఎందుకంటే..? పాములు చూస్తే ముంగిసకు ఎందుకు కోపం వస్తుందో తెలుసా..?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd