• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » ఉదయ్ కిరణ్ తో కలిసి నటించిన ఈ ఆర్టిస్టులు అందరూ చనిపోయారని తెలుసా ? వారెవరంటే ?

ఉదయ్ కిరణ్ తో కలిసి నటించిన ఈ ఆర్టిస్టులు అందరూ చనిపోయారని తెలుసా ? వారెవరంటే ?

Published on October 26, 2023 by Bunty Saikiran

Advertisement

టాలీవుడ్ లో ఒకప్పుడు వెలుగు వెలిగిన హీరో ఉదయ్ కిరణ్. ఆ కాలంలోనే చాలామంది స్టార్ హీరోల కంటే ఎక్కువ మార్కెట్ సంపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్. అయితే ఒకానొక సమయంలో జరిగిన చిన్న సంఘటన కారణంగా ఆయన కెరీర్ పూర్తిగా తలకిందులు అయిపోయింది. అప్పటినుంచి అవకాశాల కోసం చాలా కష్టపడ్డాడు. ఇక చనిపోయే వరకు కూడా కోలుకోలేకపోయాడు. ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత పరిస్థితుల కారణంగా జనవరి 5, 2014 న ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

Also Read: Rashi Phalalu in Telugu: ఈ రోజు రాశి ఫలాలు 29.06.2022

aahuthi prasad

aahuthi prasad

ఇది ఇలా ఉండగా ఉదయ్ కిరణ్ తో ఆ సినిమాలో నటించిన ఆర్టిస్టులు అందరూ చనిపోయారు అని మీకు తెలుసా.. ఎందుకలా చనిపోయారో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయ్ కిరణ్ హీరోగా తేజ దర్శకత్వం వహించిన “నువ్వు-నేను” చిత్రం 2001లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ద్వారా ఉదయ్ కిరణ్ కి హీరోగా మంచి గుర్తింపు లభించింది.

Also Read: సమంత పాత యాడ్స్ వైరల్! అప్పుడు ఎలా ఉందో చూడండి!

Advertisement

Dharmavarapu Subramanyam

Dharmavarapu Subramanyam

 

ఈ సినిమా ద్వారా విమర్శించే వారి నుంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు. అలాగే ఎన్నో అవార్డులను కూడా గెలుచుకుంది ఈ సినిమా. నువ్వు నేను సినిమాకి ఉత్తమ దర్శకుడిగా తేజ కి నంది అవార్డు వచ్చింది. అలాగే ఉత్తమ హాస్యనటుడు, సంగీత దర్శకుడు, ఛాయాగ్రాహకుడు, ఉత్తమ సహాయ నటుడు ఇలా అన్ని విభాగాల్లో 5 నంది అవార్డులు వచ్చాయి.

Ms Narayana

Ms Narayana

అయితే, ఇందులో విషాదం ఏంటంటే.. ఈ మూవీలో హీరో ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకుని చనిపోయారు. MS నారాయణ కూడా చనిపోయారు. ఆహుతి ప్రసాద్ కూడా ఆరోగ్యం బాగా లేక మృతి చెందాడు.

ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. అయితే ఆరోగ్యం బాగా లేక ఈయన కూడా చనిపోయాడు. ఇక హీరో తండ్రి పాత్రలో నటించిన వైజాగ్ ప్రసాద్ కూడా చనిపోయాడు. ఇలా ఈ సినిమాలో కీలక పాత్రలను పోషించిన వారందరూ కూడా మృతి చెందారు.

ALSO READ: షాకింగ్: కొత్తగా పెళ్లైన మహిళలు గూగుల్లో ఏం వెతుకుతున్నారో తెలుసా?

Related posts:

ఉద‌య్ కిర‌ణ్‌తో చిరంజీవి త‌న కూతురు పెళ్లి ఎందుకు రద్దు చేసుకున్నాడో తెలుసా..? ఉదయ్ కిరణ్ మరణం గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టిన శ్రీదేవి..! కెరీర్‌లో ఒక్క ఫ్లాప్ లేని దర్శకులు వీళ్లే..! మీనా ఆయన్ని రెండవ వివాహం చేసుకుంటున్నారా ? ఇష్టం లేకున్నా అంటూ వైరల్ అవుతున్న వార్త !

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd