• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Off Beat » తవ్వకాలలో బయటపడ్డ 1100 ఎల్లనాటి అతి పురాతన శివలింగం విశిష్టత ఏంటంటే ?

తవ్వకాలలో బయటపడ్డ 1100 ఎల్లనాటి అతి పురాతన శివలింగం విశిష్టత ఏంటంటే ?

Published on January 4, 2023 by anji

Advertisement

శతాబ్దాల క్రితం నిర్మించిన శివాలయాలు, శివలింగాలు, పురాతన వస్తువులు తవ్వుతున్నాకొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. అయితే పూర్వం శివుడిని విగ్రహ రూపంలోనే పూజించేవారు. వరాహ పురాణంలోని వెంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాథలో బృగు మహర్షి శాప ఘట్టంలో భృగు మహర్షి శివుడిని ” నేటి నుండి నీ శివలింగానికే కానీ నీ విగ్రహానికి పూజలు ఉండవు. నీ ప్రసాదం నింద్యం అవుతుంది ” అని శపిస్తాడు. అంటే అంతకు ముందు విగ్రహానికి పూజలు ఉండేవన్నమాట. శివలింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే.

Advertisement

Read also: ఉదయ్ కిరణ్ సోదరి టాలీవుడ్ టాప్ సింగర్..!! ఆమె ఎవరో మీకు తెలుసా..?

ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటిదాకా ఎవరూ కచ్చితంగా తేల్చలేదు. శివం అనే పదానికి అర్థం శుభప్రదమైనది. లింగం అంటే సంకేతం అని అర్థం. అలా శివలింగం సర్వ శుభప్రదమైన దైవాన్ని సూచిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ అనేక దేశాలలో పురాతన స్థలాల తవ్వకాలలో హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడుతూనే ఉన్నాయి. అలా వియత్నం లోని మైసన్ శాంన్చ్చు వరి లో ఉన్న చామ్ టెంపుల్ కాంప్లెక్స్ లో అక్కడి అధికారులతో కలిసి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సైంటిస్టులు తవ్వకాలు జరిపారు. ఆ తవ్వకాలలో 1100 ఏళ్ల కిందటి శివలింగం బయటపడింది. ఆ శివలింగం 9వ శతాబ్దం కాలం నాటికి చెందినదని సైంటిస్టులు తెలిపారు.

Advertisement

4వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం మధ్య “మధ్య వియత్నం లోని కువాంగ్ ప్రావిన్స్” లో ఉన్న మై సన్ శాంక్చవరి లో చంపా సామ్రాజ్యానికి చెందిన రాజులూ పలు హిందూ ఆలయాలను నిర్మించారు. ఆ ఆలయాల ప్రాంగణంలో తవ్వకాలు జరపగా ఈ శివలింగం బయటపడింది. ఆ శివలింగం ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉండడం విశేషం. అయితే 2018 లోనే భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మై సన్ శాంచువారిని సందర్శించారు. అక్కడి పురాతన హిందూ ఆలయాల స్థలాన్ని పరిరక్షించేందుకు సహకారం అందిస్తామని తెలిపారు. ఇక అదే ఆలయ కాంప్లెక్స్ లో మరో 6 శివలింగాలు కూడా తవ్వకాలలో బయటపడ్డాయి.

Read also: మహిళల దుస్తులలో బటన్లు ఎడమవైపు, మగవారికి కుడివైపు ఎందుకు ఉంటాయో తెలుసా ?

Related posts:

కనీసం ఒక్కసారైనా సందర్శించాల్సిన 10 మహాశివాలయాలు ఇవే..!! బ్రేకప్ ఐన తర్వాత అమ్మాయిలు ఈ పనులు చేస్తారట.. మీరు కూడా తెలుసుకోండి.. ఎలాంటి పరిస్థితుల్లో మీ భాగస్వామితో 6 విషయాల అస్సలు చెప్పకండి.2వది చాలా ఇంపార్టెంట్..!! మా భార్యలో ఈ లక్షణాలున్నాయి.. వేరే వారితో  సంబంధం పెట్టుకున్నట్టేనా..ఓ భర్త ఆవేదన..!

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd