• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » రంగం భవిష్యత్తులో స్వర్ణలత ఎవరు..? వారు ఏం చేస్తుంటారు..?

రంగం భవిష్యత్తులో స్వర్ణలత ఎవరు..? వారు ఏం చేస్తుంటారు..?

Published on November 25, 2024 by ajay raj

Advertisement

ఆషాడ మాసంలో తెలంగాణ వ్యాప్తంగా బోనాలు జరుపుతారు. హైదరాబాద్ సికింద్రాబాద్లో కూడా బోనాలు ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుతారు. లష్కర్ బోనాలు మాత్రం రెండు రోజులపాటు జరుపుతారు. ఆదివారం బోనాలు సోమవారం రంగం. అయితే రంగం రోజు భవిష్యవాణి చెప్పే మాతంగి స్వర్ణలత గురించి మీకు తెలుసా..? అసలు ఎవరు ఈమె..? సాధారణంగా మీరేం చేస్తుంటారు అనే దాని గురించి చూద్దాం. లష్కర్ బోనాల్లో భవిష్యవాణి గురించి ప్రతి ఏడాది ఎదురుచూస్తూ ఉంటారు. పచ్చికుండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణిని వినిపిస్తారు.

Advertisement

 ఈమెను సరస్వతి దేవి తో పోలుస్తారు. ఆమె తల్లి కూడా భర్తకు తోడుగా జేగంట మోగించేవారు. స్వర్ణలతకు చిన్నతనంలో ముత్యాలమ్మ గుడిలో కత్తితో పెళ్లి చేయించారు. తర్వాత మాతంగి స్వర్ణలత జీవితం మహంకాళి అమ్మ సేవకి అంకితం చేశారు. ఈమె పదవ తరగతి దాకా చదువుకున్నారు. తర్వాత భవిష్యవాణి వినిపించడం మొదలుపెట్టారు. వారి కుటుంబంలోని ఆడపిల్లలు అమ్మవారికి అంకితం. 1996 వరకు అక్క స్వరూపారాణి భవిష్యవాణి చెప్పేవారు. ఆమె చనిపోయాక స్వర్ణలత మొదలుపెట్టారు. ఆమె తమ్ముడు తో ఉంటారు. సాధారణ టైలర్ గా ఉంటున్నారు.

Advertisement

Also read:

  •  నాలుగేళ్ళ తరవాత ఇంటికి.. గమ్యం చేరకుండానే మరణం..!

Also read:

  • సినిమాల్లో హీరోలను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చిన వారెవరంటే..?

బోనాల సమయంలో కేవలం రాత్రి సమయంలో పాలు మాత్రమే తీసుకుంటారు. బోనాల మరుసటి రోజు ముఖం నిండా పసుపు, పెద్ద కుంకుమ, తిలకం, ముక్కుకు ముక్కెర చేతిలో కిన్నెర, మెడలో దండతో భవిష్యవాణి వినిపిస్తారు. మామూలు కొండపై నిలబడితేనే పగిలిపోతుంది. అలాంటిది పచ్చి కొండపై నిలబడి అంతసేపు పూజారి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తారు. ఆ సమయంలో ఏం జరుగుతుందో కూడా ఆమెకి తెలియదంట. 25 ఏళ్లుగా ఈమె వినిపిస్తున్నారు. తరతరాలుగా ఇది వస్తుందని అమ్మవారిని తలుచుకుని పచ్చి కుండ పై నిలబడి భవిష్యత్తు గురించి చెప్తారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Related posts:

ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం చేసేది అందుకేనా ? కర్మ ఫలితం, సమయం విలువ ఏమిటంటే ? ఉగాది పండుగని జరుపుకోవటానికి వెనక కారణం ఏంటో తెలుసా ? venkateswara swamy pooja vidhanam in teluguvenkateswara swamy pooja Vidhanam in Telugu: వెంకటేశ్వర స్వామికి ఇలా ముడుపు కడితే మీ ఋణ, ఆరోగ్య సమస్యలు తీరుతాయి..!! Ayodhyaప్రాణ ప్రతిష్ట శుభ వేళ… ఇంట్లో ఇలా శ్రీరాముడిని ఆరాధించండి..!

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd