• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » AP politics » టీడీపీ-జనసేన సభ కి నారా లోకేష్ ఎందుకు వెళ్లలేదో తెలుసా? రావొద్దని పవన్ కండీషన్ ?

టీడీపీ-జనసేన సభ కి నారా లోకేష్ ఎందుకు వెళ్లలేదో తెలుసా? రావొద్దని పవన్ కండీషన్ ?

Published on March 3, 2024 by sravya

Advertisement

ఏపీలో రాజకీయాలు హీట్ ఎక్కాయి. అటు జనసేన, టీడీపీ కలిసి ఈసారి పోటీ చేయబోతున్నాయి. అలానే వైసిపి కూడా ఎలక్షన్లకి సిద్ధమయ్యింది. పవన్ కళ్యాణ్ తో నారా లోకేష్ కి గొడవ జరిగిందా..? జెండా సభకి చంద్రబాబుతో పాటుగా లోకేష్ రాకపోవడం వెనక కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. జెండా సభకి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అలానే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. జనసేనకు సంబంధించి ఇతర నాయకులు కూడా ఈ సభకి వచ్చారు.

Advertisement

అలానే టీడీపీ కి సంబంధించిన నాయకులు కూడా ఈ సభకి హాజరయ్యారు. టికెట్ రాకపోయినా దేవినేని ఉమామహేశ్వరరావు కూడా ఈ సభకి హాజరయ్యారు పార్టీలోకి చేరకుండా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. చాలా మంది నేతలు ఈ సభకి వచ్చారు కానీ అతి ముఖ్యమైన నారా లోకేష్ మాత్రం రాలేదు. చంద్రబాబు తర్వాత టీడీపీ కి పెద్ద అయినా నారా లోకేష్ ఈ జండా సభకి హాజరు కాకపోవడంతో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.

Advertisement

cbn and pawan kalyan Janasena

cbn and pawan kalyan Janasena

అయితే నారా లోకేష్ ఒక సభలో పవర్ షేరింగ్ అంటూ ఏమీ లేదని జనసేన టిడిపి కలిసి పోటీ చేస్తున్నాం కానీ పవర్ షేరింగ్ అన్న మాట లేదని ఒక సభలో నారా లోకేష్ అన్నారు. ఇలా నారా లోకేష్ అనడంతో జనసేన కార్యకర్తలకు కాస్త కోపం వచ్చింది. పవన్ కళ్యాణ్ కి ఈ విషయంపై కోపం వచ్చినా జగన్ ని ఓడించడానికి పార్టీలు కలిసి పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ కార్యకర్తలతో చెప్పారట. సీఎం సీటు విషయంలోనే కాకుండా సీట్ల లెక్కింపు విషయంలో కూడా నారా లోకేష్ కామెంట్స్ చేశారు ఐదవ వంతు కంటే తక్కువ సీట్లు, జనసేనకి ఉండొచ్చని ఒకసారి కామెంట్ చేశారు విభేదాలు వచ్చాయి.

అయితే ఈ సభకి లోకేష్ వస్తే నేను రాను అని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి చెప్పారట ఎవరో ఒకరిని ఎంచుకోమని చెప్పడంతో నారా లోకేష్ ఈ సభకి రాలేదు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ సభ నిర్వహించారు అని వైసిపి మీడియా చెప్తోంది. అలానే నారా లోకేష్ వస్తే నారా లోకేష్ పవన్ కళ్యాణ్ కి ఒకే రకమైన ప్రాధాన్యతని అందరూ ఇవ్వచ్చని అందుకని లోకేష్ ని ఆపేసినట్లు వైసిపి మీడియా చెప్తోంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

పవన్ కళ్యాణ్ పై కేసు..! మాచర్ల.. రక్త చరిత్ర..! ntr-chandrababuJr Ntr Chandrababu: ఈరోజు తిరిగి ప్రశ్నిస్తున్నారు ? తారక్ ని అవమానించినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్లారు ? రాజకీయాల్లో, సినిమాల్లో నందమూరి తారక రామారావు గారు తెచ్చిన సంచల మార్పులు ఇవేనా ?చెప్పిన టైం కి రానందుకు టీడీపీ టికెట్ ఇవ్వలేదట.. ఎన్టీఆర్ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆరోజుల్లో ఏమైందంటే?

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd