• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Off Beat » మనదేశపు కరెన్సీ నోట్ల మీద ఇలా ఎందుకు రాసి ఉంటుందో తెలుసా..!!

మనదేశపు కరెన్సీ నోట్ల మీద ఇలా ఎందుకు రాసి ఉంటుందో తెలుసా..!!

Published on October 26, 2022 by anji

Ads

మన దేశంలోని కరెన్సీ నోట్లను ఆర్బిఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ముద్రిస్తుందన్న సంగతి తెలిసిందే. “ఒక్క రూపాయి” కరెన్సీ నోటు మినహా మిగతా కరెన్సీ నోట్లు అన్నింటిని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రిస్తుంది. అయితే కరెన్సీ నోట్ల మీద “I PROMISE TO PAY THE BEARER SUM OF RUPEES” అని రాసి ఉండడాన్ని గమనించే ఉంటారు. అయితే అలా ఎందుకు రాసి ఉంటుందో తెలుసుకుందాం..

Read also: చనిపోయే ముందు ఉదయ్ కిరణ్ ఆమె కాళ్లు పట్టుకున్నాడట.. ఏం జరిగిందంటే?

సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా మనదేశంలో చలామణిలో ఉన్న నగదుకు సమానమైన బంగారం నిల్వలను కలిగి ఉంటుంది. ప్రతి ఏటా ఆ నిలువలు పెరుగుతుంటాయి. దీంతో అందుకు సమానంగా ఆర్బిఐ కరెన్సీని ప్రింట్ చేస్తూ ఉంటుంది. అందుకే కరెన్సీ నోట్లపై ” నేను ఈ నోటును కలిగిన వ్యక్తిని నేను…  రూపాయలు చెల్లిస్తానని వాగ్దానం చేస్తున్నాను”. అని రాసి ఉంటుంది. కనుక ఆ వ్యక్తి ఆర్.బి.ఐ నుంచి ఆ కరెన్సీ నోటుకు సమానమైన విలువ కలిగిన బంగారాన్ని లేదా వస్తువులను తీసుకోవచ్చు. అంటే.. ఆ కరెన్సీ నోటు యొక్క పూర్తి బాధ్యత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాదే అన్నమాట. అందుకే నోటుపై అ అక్షరాలు రాసి ఉంటాయి. అయితే ప్రస్తుతం మన ఆర్.బి.ఐ గవర్నర్ శక్తికాంత దాస్. ఆయన పదవీకాలంలో ముద్రించబడే నోట్లకు శక్తి కాంత దాస్ సంతకం చేస్తారు.

Advertisement

ఎన్ని నోట్లను ముద్రించాలో ఆర్బిఐ ఎలా నిర్ణయిస్తుందంటే? భారతదేశంలో, కరెన్సీ నోట్లను కనీస రిజర్వ్ సిస్టం (ఎంఆర్ఎస్) కింద ముద్రించారు. ఈ వ్యవస్థ  1957 నుండి అమలులో ఉంది. ఈ ఎమ్.ఆర్.ఎస్ కింద ఆర్బిఐ అన్ని సమయాలలో కనీసం 200 మిలియన్ రూపాయల ఆస్తులను నిలుపుకోవాలి. ఈ రెండు వందల కోట్ల రూపాయల్లో 115 కోట్ల రూపాయలు బంగారం రూపంలో.. 85 కోట్ల రూపాయలు విదేశీ కరెన్సీ రూపంలో ఉండాలి. రిజర్వులో చాలా సంపద ఉన్న తర్వాత ఆర్బిఐ కి ఆర్థిక వ్యవస్థ అవసరానికి అనుగుణంగా నోట్లను ముద్రించే హక్కు ఉంటుంది.

Read also: వంటలక్కకు కార్తీకదీపం సీరియల్ లో ఎలా ఛాన్స్ వచ్చిందో తెలుసా..!

Related posts:

రైల్వే స్టేషన్ కి వచ్చినా… రైల్వే ఇంజిన్ ను ఎందుకు ఆపివేయరు.? స్త్రీలు మల్లెపూలు పెట్టుకోవడం వెనుక ఇంత కథ ఉందా..? చనిపోయిన వారి ఫోటోలని దేవుడి పూజ గదిలో పెడుతున్నారా ? జీవితాన్ని నాశనం చేసే చెడు అలవాట్లు..వదిలిపెట్టకుంటే విచారం తప్పదు..?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • నాని సినిమాలో ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉందో. ఏమి చేస్తోందో చూడండి!
  • కంటతడి పెట్టిస్తున్న కొత్త పెళ్లి కూతురి లేఖ… పెళ్లయ్యాక మొదటిసారి తన తల్లికి రాసిన ఈ లేఖలో ఏముందంటే..?
  • కేసీఆర్, ఎన్టీఆర్ లే మంచి సీఎంలు… మిగతా అందరూ బ్రోకర్లే.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎర్రబెల్లి!
  • లోకేష్ ను అరెస్ట్ చేస్తారా? ముందస్తు బెయిల్ పిటిషన్ వెయ్యడానికి కారణం ఏమిటి?
  • ఈసారి 175 స్థానాల్లోనూ వైసీపీ గెలిచి చూపిస్తుందా? జగన్ ధీమా వెనుక అసలు కారణం ఏంటి?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd