• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » కేసులను సీబీఐ అధికారులు ఎలా విచారిస్తారు ?

కేసులను సీబీఐ అధికారులు ఎలా విచారిస్తారు ?

Published on August 7, 2022 by Bunty Saikiran

Advertisement

కేంద్ర దర్యాప్తు సంస్థ లేదా సెంట్రల్‌ బ్యూటీ ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అనేది ఇండియాలోనే అగ్రగామి పోలీస్‌ విచారణ సంస్థ. దీనిని సంక్షిప్తంగా సీబీఐ అంటారు. సీబీఐ ప్రజా జీవితంలో ఒక శక్తివంతమైన పాత్రను పోషిస్తుంది. అయితే.. సీబీఐ ఎంక్వైరీ చేసేటప్పుడు ఆ శాఖ అధికారులు ఏకంగా 6 భాగాలు కేసును చేధిస్తారు. అందులో మొదటిదే ప్లానింగ్‌, సాక్ష్యాల పునః పరిశీలన, ఎఫ్‌ఐఆర్‌, ఉన్నతాధికారుల విశ్లేషణ, అరెస్ట్‌, కోర్టుకు సాక్ష్యాల అందజేత ఇలా ఆరు భాగాలుగా కేసును విభజించి కేసును విచారిస్తారు సీబీఐ అధికారులు.

 

అసలు ఓ కేసును సీబీఐ అధికారులు ఎలా విచారిస్తారు ?

#ప్లానింగ్‌
సీబీఐ దగ్గరకు వచ్చిన కేసును మొదటగా ప్లానింగ్‌ ప్రకారం విచారణ చేస్తారు. ఎక్కడి నుంచి కేసును విచారణ మొదలు పెట్టాలనేదానిపై ప్లానింగ్‌ చేస్తారు అధికారులు.

Advertisement

# సాక్ష్యాల పునః పరిశీలన
ఇక విచారణ చేస్తున్న కేసులోని సాక్ష్యాలను పునః పరిశీలన చేస్తారు. ఆ తర్వాత నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటారు.

# ఎఫ్‌ఐఆర్‌

కేసులో తేలిన దోషులపై ఏ1, ఏ2 ఇలా విభజించి.. నిందితులపై కేసులు నమోదు చేస్తారు సీబీఐ అధికారులు.

#ఉన్నతాధికారుల విశ్లేషణ

ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన తర్వాత.. ఆ కేసును ఉన్నతాధికారులు విశ్లేషణ చేస్తారు.

#అరెస్ట్‌
ఉన్నతాధికారులు విశ్లేషణ చేసిన తర్వాత నిందితులను అరెస్ట్‌ చేస్తారు.

#కోర్టుకు సాక్ష్యాల అందజేత

నిందితులను అరెస్ట్‌ చేసిన అనంతరం.. కోర్టుకు సాక్ష్యాలను అందజేస్తారు సీబీఐ అధికారులు. ఈ రకంగా కేసులను విచారణ చేస్తారు.

Advertisement

READ ALSO : రాజీవ్ గాంధీ మరణానికి మురారి సినిమా కి ఉన్న సంబంధం !

Related posts:

ఆపరేషన్ తరువాత వంకాయ తి నొద్దని ఎందుకు చెబుతారు..? అసలు కారణం ఇదే..! చాణిక్య నీతి: ఈ 4 లక్షణాలు మీలో ఉంటే గొప్పవారవుతారు..? విస్కీ, బ్రాందీ ఎలా తయారు చేస్తారు.. వాటి మధ్య తేడా మీకు తెలుసా..? మృగశిర కార్తె రోజు చేపలు ఎందుకు తింటారో మీకు తెలుసా..?

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Nanam News. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Latest Posts

  • Ys. జగన్ రాజకీయ ప్రస్థానంలో మీరు ఎప్పుడూ చూడని రేర్ ఫొటోస్..!!
  • భార్యను లాడ్జికి రప్పించి భర్త ఏం చేశాడో తెలుసా ?
  • పెళ్లి చేసుకునే అమ్మాయిలు.. అబ్బాయిల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి ?
  • భార్య కోసం ఖండాలు దాటిన భర్త.. సైకిల్ పైనే స్వీడన్ కు..!
  • ఒక్క మిస్డ్ కాల్ అంత పని చేసిందా ? రెండు నిండు ప్రాణాలు..!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd