• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Off Beat » మరణించిన తరువాత ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసా..?

మరణించిన తరువాత ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసా..?

Published on November 11, 2024 by ajay raj

Advertisement

పునర్జన్మ నిజంగా ఉందా అనే దాని గురించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మేధావులు పరిశోధనలు జరిపారు. మన దేశంలో పునర్జన్మలు ఆత్మల గురించి పురాణంలో స్పష్టంగా చెప్పబడి ఉంది. చనిపోయిన తర్వాత మనిషి ఆత్మ ఎన్ని రోజులు ప్రయాణిస్తుంది…? తర్వాత ఎన్ని రోజులకి వేరే శరీరంలోకి వెళ్తుంది..? ఆత్మహత్య చేసుకున్న ఆత్మల త్వరగా మోక్షం పొందక అక్కడే కొట్టుమిట్టలాడుతూ ఉంటాయా..? ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం… మరణించిన తర్వాత ఆత్మ సూచన రూపంలో మూలధార చక్రం ద్వారా బయటికి వచ్చేస్తుంది. ఆత్మ శరీరం నుండి బయటకు వచ్చే సమయంలో శరీరం చుట్టూ కాంతి వలయం ఏర్పడుతుంది. అప్పుడు యమ బట్టలు వచ్చి ఆత్మను వేరు చేస్తారట. ఆ టైంలో శరీరంలో జరుగుతున్న విషయాలను మనం గమనించొచ్చు.

Advertisement

శరీరంలోకి మళ్ళీ ఆత్మ వెళ్ళలేక బంధువులను స్నేహితులని కొన్ని నిమిషాల పాటు అలాగే చూస్తూ ఉంటుందట. చనిపోయాక ఏడు రోజులు పాటు సూక్ష్మ శరీరంలో బంధువులను కుటుంబ సభ్యుల్ని చుట్టుముట్టి వస్తుంది. తర్వాత యమ భటులతో కలిసి ప్రయాణం చేస్తుంది. 13 రోజులపాటు శ్రాద్ధ కర్మలు జరిగినంత దాకా ఆత్మలు వేరే లోకానికి వెళ్లకుండా అక్కడే ఉంటాయట. శ్రార్ధ కర్మలు పూర్తయ్యాక వేరే లోకానికి వెళ్తాయంట అకాల మరణం పొందిన ఆత్మలు తీరదాకా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ ఆత్మలు మొత్తం ఆయుషు తీరేదాకా భౌతిక ప్రదేశంలోనే ఉండి బలహీన శరీరాలను చూసుకుని వారిలో ప్రవేశించి తమ అనుకున్నవి చేయకుండా సిద్ధపడతాయి. అకాల మరణం పొందిన ఆత్మలు తర్వాత యమలోకానికి బయలుదేరుతాయి.

Advertisement

Also read:

  • కొందరు రోజూ ఒకే రంగు దుస్తులు ఎందుకు ధరిస్తారు..?

16 నగరాలని దాటి 171 వ రోజున యముడు సోదరుడి విచిత్ర నగరానికి చేరుకుంటుంది ఇక్కడ అనుకునే వైఖరిని నది ఉంటుంది. నరకం లోకి ప్రవేశించాలంటే ముందుగా అది దాటాలి. ఇక్కడ నీటికి బదులుగా చీము నెత్తురు సరస్సుల మరుగుతూ ఉంటుంది. ఇక్కడ పాపాలకు శిక్షణ అనుభవించడానికి వీలుగా ఒక యాతన శరీరాన్ని ఇస్తారు. దీనికి స్పర్శ వాసన ఉంటాయి. మరణించిన తర్వాత ఇక్కడికి చేరడానికి సుమారు 365 రోజులు పడుతుంది. యమపురిలో చేసిన పాపాలకు శిక్షలు వేస్తారు. ఈ శిక్షలు అయిదు నుండి ఆరేళ్ల దాకా ఉంటాయంట. ఆత్మయాతన శరీరంలో ఉంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త శరీరంలోకి వెళ్తుంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Related posts:

పసిఫిక్ మహా సముద్రం గుండా విమానాలు ఎందుకు ఎగరవో మీకు తెలుసా..? వాటర్‌ ట్యాంక్‌పై ఈ పైప్‌ ఎందుకు ఉంటుందో తెలుసా ? కపుల్స్ హ్యాపీగా ఉండాలంటే వీటిని తప్పక ఫాలో అవ్వాలి…! vegetable-vendor Son cracks CA Examsకూరగాయల వ్యాపారి కొడుకు సీఏ పాస్.. ఇతని సక్సెస్ చూస్తే చప్పట్లు కొడతారు..!

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd