• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » కోట్ల రూపాయలు విలువ చేసే ముంబై లోని ‘కింగ్ ఫిషర్ హౌస్’ ని సొంతం చేసుకున్న ప్రముఖ వ్యాపార వేత్త ఎవరో తెలుసా ?

కోట్ల రూపాయలు విలువ చేసే ముంబై లోని ‘కింగ్ ఫిషర్ హౌస్’ ని సొంతం చేసుకున్న ప్రముఖ వ్యాపార వేత్త ఎవరో తెలుసా ?

Published on September 5, 2022 by Sravan Kumar Sunku

Advertisement

వేల కోట్ల రూపాయలు అప్పులు గా చేసి ప్రస్తుతం విదేశాల్లో తల దాచుకుంటున్న “విజయ్ మాల్యా” గురించి అందరికి తెలిసిందే..! ఇప్పటికే ఈయన ఆస్తులు అన్ని బ్యాంకులు వేలం పాట వేస్తున్నారు. అలానే 2021 లో ముంబై ఎయిర్ పోర్ట్ కి అతి సమీపం లో గల “కింగ్ ఫిషర్ హౌస్” సుమారు 52 కోట్ల రూపాయలకి వేలం పాటలో సొంతం చేసుకున్నారు హైదరాబాద్ లోని ప్రముఖ వ్యాపార వేత్త ‘సంధ్య కన్వెన్షన్‌ ఎండీ సరనాల శ్రీధర్‌ రావు‘.

About Saranala Sridhar Rao

saranala sridhar rao

saranala sridhar rao

శ్రీధర్ రావు హైదరాబాద్ లోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన వ్యాపార వేత్త, శ్రీధర్ రావు గారి స్వస్థలం విజయవాడ .. వృత్తి వ్యాపార రీత్యా హైదరాబాద్ లో స్థిరపడ్డారు.

Advertisement

sandhya convention sreedhar rao

saranala sridhar rao

saranala sridhar rao

saranala sridhar rao

Advertisement

అంతే కాదు .. హైదరాబాద్ మొత్తానికి 23 సూపర్ స్పోర్ట్స్ కార్లు కలిగి ఉన్న ఏకైక వ్యక్తి ఈయనే. యావత్ ప్రపంచాన్ని చిన్నా బిన్నం చేసిన కోవిడ్ మహమ్మారి విజృభిస్తున్న సమయంలో తనవంతు సహాయంగా సుమారు పది కోట్ల రూపాయల వరకు పేదలకు అందించారు.

Latest Posts

  • కేసీఆర్ కు కోమటిరెడ్డి లేఖ!
  • కల్నల్ వీవీబీ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కోమటిరెడ్డి
  • Happy Sri Rama Navami 2023: Wishes, Quotes, Greetings, WhatsApp Status in Telugu శ్రీ రామనవమి శుభాకాంక్షలు
  • పోరాటం ఆగదు.. రాజీనామాకైనా సిద్ధం..!
  • Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 25.03. 2023

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd