• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » ఖైదీ 2 పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ లోకేష్..ఏమని ట్వీట్ చేసారంటే ? ఈ ట్విస్ట్ మాములుగా లేదు గా…

ఖైదీ 2 పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ లోకేష్..ఏమని ట్వీట్ చేసారంటే ? ఈ ట్విస్ట్ మాములుగా లేదు గా…

Published on September 21, 2022 by Bunty Saikiran

Advertisement

కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరియు ఓవర్సీస్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫాహద్ పజిల్, సూర్య పవర్ఫుల్ పాత్రలో నటించారు. విక్రమ్ సక్సెస్ తో డైరెక్టర్ లోకేష్ ట్విట్టర్లో ఆడియన్స్ తో మాట్లాడారు. ఈ మేరకు ఖైదీ టు చిత్రంపై ఓ క్లారిటీ కూడా ఇచ్చేశారు దర్శకుడు లోకేష్.

Advertisement

లోకేష్ కనగరాజ్.. ఖైదీ టు తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. అర్జున్ దాస్ మరణించిన తర్వాత అతని పాత్ర ఎలా జీవించింది అని ఒక నెటిజన్ ప్రశ్నించగా… ఖైదీ లో నెపోలియన్ మాత్రమే దవడ విరగ్గొట్టాడు.. విక్రమ్ లో అందుకే కుట్టు గుర్తు ఉందని తెలిపారు.

Advertisement

అంతేకాక ఖైదీ టూ లో మరింత వివరించబడుతుంది అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు లోకేష్. దర్శకుడు అధికారిక ప్రకటన విన్న కార్తీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం విక్రమ్ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న లోకేశ్ సీక్వల్ ఎప్పుడు మొదలవుతుంది అనేది మాత్రం చెప్పలేదు.

Latest Posts

  • ఎన్నారై అరెస్ట్ మిస్టరీ.. చంద్రబాబు సీరియస్
  • జగన్ ను సెల్ఫీలతో కవ్విస్తున్న లోకేష్
  • కేటీఆర్, బండి ట్వీట్ వార్.. తగ్గేదే లే!
  • పండుగపూట ఘోర విషాదం.. ఆ నిర్లక్ష్యమే కారణమా?
  • రైతులకు సాయంలో కూడా కులమేనా?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd