• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » పాపం నూతన్ ప్రసాద్ చివరి రోజుల్లో కుర్చీకే పరిమితం.. ప్రమాదం వెనుక ఇంత కథ ఉందా..?

పాపం నూతన్ ప్రసాద్ చివరి రోజుల్లో కుర్చీకే పరిమితం.. ప్రమాదం వెనుక ఇంత కథ ఉందా..?

Published on July 30, 2022 by mohan babu

Advertisement

తెలుగు ఇండస్ట్రీలో తన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నూతన ప్రసాద్ అంటే తెలియనివారుండరు..ఆయన చేసిన చాలా చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి.

అయితే ఆయన సినిమాలు చేస్తున్న సమయంలోనే ఒక అనుకోని ఘోర సంఘటన జరిగి తన సీని కెరియర్ నాశనమైంది. జరిగింది ఏంటయ్యా అంటే..

Advertisement

1989 రాజేంద్ర ప్రసాద్ హీరోగా చేసిన బామ్మ మాట బంగారు బాట అనే మూవీ షూటింగ్ సందర్భంలో ఒక అనుకోని సంఘటన జరిగడంతో ఆయన సినీ జీవితం పూర్తిగా అంధకారం లోకి వెళ్ళింది. దీని తర్వాత నూతన్ ప్రసాద్ వీల్ చైర్ కి పరిమితం అయ్యారు. సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఒక జెసిబి కార్ ని పైకి ఎక్కే సన్నివేశం ఉంది. కానీ అనుకోకుండా జెసిబి చైన్ తెగిపో వడంతో పై నుంచి ఒక్కసారిగా కారు తో సహా నూతన్ ప్రసాద్ కిందపడిపోయారు.

 

దీంతో ఆయన వెన్నుముక విరిగి వీల్ చైర్ కి పరిమితం అయ్యారు. ఈ తరుణం లోనే ఆయనకు పక్షవాతం కూడా వచ్చి మరింత చతికిల పడి పోయారు. దీంతో సినిమా లకు దూరమై పోయారు. ఇంత అద్భుత నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నూతన్ ప్రసాద్ సినీ జీవితం మధ్యలోనే ఆగిపోవడంతో ఎంతోమంది అభిమానులు ఆ వేదన వ్యక్తం చేసారు. ప్రస్తుతం ఈ ఘట నకు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ALSO READ:

Advertisement

అత్యధిక థియేటర్లలో విడుదలైన టాలీవుడ్‌ సినిమాల లిస్టు!

Latest Posts

  • Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 31.03.2023
  • ఎన్నారై అరెస్ట్ మిస్టరీ.. చంద్రబాబు సీరియస్
  • జగన్ ను సెల్ఫీలతో కవ్విస్తున్న లోకేష్
  • కేటీఆర్, బండి ట్వీట్ వార్.. తగ్గేదే లే!
  • పండుగపూట ఘోర విషాదం.. ఆ నిర్లక్ష్యమే కారణమా?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd