• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » భారత్‌లో అత్యంత ధనవంతులు వీరే..!

భారత్‌లో అత్యంత ధనవంతులు వీరే..!

Published on August 12, 2022 by Bunty Saikiran

Advertisement

కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో నేడు మనదేశంలో ధనవంతులు సంఖ్య పెరుగుతూనే ఉంది. పేదలు మరియు మధ్యతరగతి వర్గాలు కరోనా భయం తో మరింత పేదరికంలోకి జారుకున్నారు. ఇంకా పేదరికం లోకి చొచ్చుకు పోతున్నారు. కానీ ఇండియాలో ధనవంతులు ఆదాయం మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. మరింతగా ధనవంతులు డబ్బు పోగు చేసుకున్నారు.

తాజాగా ఇండియాలో అత్యంత ధనవంతులు వీళ్ళే అంటూ ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా జాబితాలో ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి ఇండియాలో అత్యంత ధనవంతుడిగా మొదటి స్థానంలో నిలిచారు.

1. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ.

2. ఆదాని పోర్ట్స్ అధినేత గౌతమ్ అదానీ

Advertisement

3. హెచ్ సీ ఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ నాడార్

4. డి మార్ట్ అధినేత రాధా కిషన్ ధమాని

5. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత పునా వాలా

 

Advertisement

also read;

అనౌన్స్‌ చేసి రిలీజ్‌ కానీ… మ‌హేష్ బాబు సినిమాలు ఇవే !

 

Latest Posts

  • ఈ 2 రోజులు అగరబత్తిలను వెలిగిస్తే ప్రమాదమే..!!
  • అనసపండు ఆరోగ్యానికి రక్ష.. ఇన్ని సమస్యలకు చెక్..!!
  • పవన్ ఫ్యాన్స్ కి పండగే పండగ.. మరో క్రేజీ చిత్రంలో పవన్..!!
  • ఈ జంతువులను కలలో చూస్తే చాలా అదృష్టం..!!
  • రవితేజ ఆస్తులన్నీ ఆమె పేరు మీదే.. ఎన్ని కోట్లు ఉన్నాయంటే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd