• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » AP-TG లో బాహుబలి నుండి వాల్తేరు వీరయ్య వరకు అత్యధిక గ్రాస్ వసూళ్లు చేసిన సినిమాలు..!

AP-TG లో బాహుబలి నుండి వాల్తేరు వీరయ్య వరకు అత్యధిక గ్రాస్ వసూళ్లు చేసిన సినిమాలు..!

Published on February 16, 2023 by mohan babu

Advertisement

రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద హీరోల సినిమాలు విడుదలయితే రికార్డుల వర్షం కురుస్తుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య విడుదలై రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Advertisement

#1..RRR :

గతేడాది విడుదలైన ’ఆర్ఆర్ఆర్’ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా అనుకున్నట్టే భారీ విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాలల్లో ఈ సినిమా మొత్తంగా రూ. 272.31 కోట్ల షేర్‌ రూ. 415 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

# 2. బాహుబలి 2:

రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం మొదటి రోజే తెలుగు రాష్ట్రాల్లో రూ. 43 కోట్లు షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 204 కోట్ల షేర్,రూ. 330 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

#3.సరిలేరు నీకెవ్వరు:


మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 117.50 కోట్ల షేర్, రూ. 177.10 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

#4.బాహుబలి:

Advertisement


రాజమౌళి, ప్రభాస్ కాంబోలో విడుదలైన బాహుబలి సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 22.4 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఓవరాల్‌గా తెలుగు రాష్ట్రాల్లో రూ. 114 కోట్ల షేర్,175.40 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

#5. సైరా నరసింహారెడ్డి:


చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన సైరా సినిమా తెలుగు రాష్ట్రాల్లో 106.4 కోట్ల షేర్,168 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

# 6. రంగస్థలం:


రామ్ చరణ్ హీరోగా దర్శకుడు సుకుమార్ చేసిన మూవీ రంగస్థలం .తెలుగు రాష్ట్రాల్లో 95.27 కోట్ల షేర్,160 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

# 7:సర్కారు వారి పాట:


మహేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా,పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా తెలుగు రాస్ట్రాల్లో రూ. 90.07 కోట్ల షేర్, రూ. 136.05 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది.

#8. పుష్ప :

అల్లు అర్జున్ హీరోగా చేసిన ‘పుష్ప’ మూవీ తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో 24.90 కోట్ల రూపాయల వసూళు చేసింది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 85.35 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టింది.

also read

  •  భర్త మనసు తెలుసుకోవాలంటే ఎలా ఈ టిప్స్ పాటించండి!

Related posts:

జక్కన్న తో సినిమా తరువాత డిజాస్టర్ కొట్టిన 6 హీరోస్ ! రాధా శ్యామ్ టూ లైగర్ వరకు.. టాలీవుడ్ టాప్ డిజాస్టర్ సినిమాలు..!! చిరంజీవి బాలకృష్ణ గురించి అలనాడు NTR చెప్పిందే జరిగిందా..? తెలుగు స్టార్ హీరోల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd