• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Mythology » ఆలయంలో శివలింగం రోజుకి ఐదు రంగులను మార్చుకుంటుంది.. ఎక్కడో తెలుసా..?

ఆలయంలో శివలింగం రోజుకి ఐదు రంగులను మార్చుకుంటుంది.. ఎక్కడో తెలుసా..?

Published on June 26, 2024 by ajay raj

Advertisement

ఆలయానికి వెళ్తే కాస్త ప్రశాంతంగా ఉంటుంది ఆలయంలో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. దేవుని దర్శనం కోసం లేదా ప్రార్థన కోసం మాత్రమే వెళ్లకుండా దేవునికి కృతజ్ఞతలు తెలపడానికి విలువైన సురక్షితమైన ప్రదేశం దేవాలయం. మన మనసులోని భక్తిని భగవంతుడిని ప్రార్థిస్తే మనలో ఉంటాడని, భగవంతుని ఆరాధించడం వలన కోరిన కోరికలు కూడా నెరవేరుతాయిని నమ్ముతూ ఉంటారు. దేశంలోని మూల మూలల్లో అంటే ఉత్తరం నుండి దక్షిణం దాకా తూర్పు నుండి పడమర దాకా అత్యధిక దేవాలయాలు శివాలయాలు. 12 జ్యోతిర్లింగ ఆలయాలతో పాటుగా వివిధ ప్రాంతాల్లో అద్భుతమైన ఆలయాలు శైవ క్షేత్రాలు ఉన్నాయి.

Advertisement

shivlinga

 

వాటిలో కళ్యాణ సుందరేశ్వరి ఆలయం ఒకటి. తమిళనాడులోని కుంభకోణం లో ఉంది.ఈ ఆలయంను శివుడి నివాసం అని అంటారు. త్రిమూర్తులు లయకారుడైన శివుని నివాసం ఈ ఆలయానికి అనేకమంది భక్తులు వస్తారు. ప్రత్యేకమైన శిల్పాలు శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని ఒక్కసారైనా జీవితంలో దర్శించుకోవాలని శివయ్య భక్తులు కోరుకుంటుంటారు. శివుడిని దర్శనం చేసుకోవడానికి దేశం నలమూలాల నుండి భక్తులు వస్తారు అంతేకాకుండా ఈ ఆలయానికి సంబంధించిన ఇతర కారణాలు కూడా ఉన్నాయి అవి తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఇంకో కారణం చారిత్రిక ప్రాముఖ్యత.

Advertisement

Also read:

  • Kalki 2898 AD First Review: కల్కి రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే..?

శివుడు కార్తికేయుడు కి అంకితం చేయబడింది ఈ ఆలయాన్ని పాండే రాజవంశం లోని మొదటి చోళుడు 1000 సంవత్సరాల క్రితం నిర్మించాడు. ఈ ఆలయాన్ని బ్లాక్ పకోడా అని కూడా దీన్ని పిలుస్తారు, నల్ల రాతి లింగాలు ఇక్కడ రెండు ఉన్నాయి. ఈ ఆలయంలో శివుడు బైద్యనాధుడుగా దర్శనమిస్తాడు. తలపై బంగారు కిరీటం మూడు కళ్ళు ఉంటాయి. ఓ చేతిలో గొడ్డలి, ఇంకో చేతిలో బాణం ఉంటుంది. నంది తోడుగా ఉంటుంది భక్తులు ప్రతిరోజూ ఎనిమిది గంటలకు పుష్పాలు చందనంతో పూజలు చేస్తారు. ఉదయం పూజ సమయంలో నలుపు రంగులో, మధ్యాహ్నం తెలుపు, సాయంత్రం ఎరుపు, రాత్రి సమయంలో పూజకు లేత నీలం, చివరిగా అర్ధరాత్రి సమయంలో ప్రకాశవంతమైన ఆకుపచ్చగా ఈ శివలింగం మారుతుంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Related posts:

మిరపకాయలతో ఈ పరిహారం చేస్తే ఊహించని ధనవంతులవుతారు.. ఎలా అంటే..? మనిషిని నమ్మేముందు ఈ 4 విషయాలు సూత్రాలు గుర్తించుకోవాలి ! భార్యకు గిప్ట్ గా చంద్రుడిపై ఎకరా స్థలాన్ని ఇచ్చిన భర్త..! వినాయక చవితి రోజు ఈ వాస్తు నియమాలు పాటిస్తే లక్ష్మీకటాక్షం..!

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd