• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » 2020 కరోనా తరువాత జరగబోయేది ఇదేనా ? కాలజ్ఞానం లో ఇదే చెప్పబడిందా ?

2020 కరోనా తరువాత జరగబోయేది ఇదేనా ? కాలజ్ఞానం లో ఇదే చెప్పబడిందా ?

Published on March 11, 2023 by anji

Advertisement

బ్రహ్మంగారి కాలజ్ఞానానికి ఒక ప్రత్యేకత ఉంది. బ్రహ్మంగారికి చిన్న వయసులోనే విశేషజ్ఞానం లభించింది. భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలతో రచించి భద్రపరిచారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం, వినడం మనకు పరిపాటే. ఆయన చెప్పిన ఎన్నో విషయాలలో ఎన్నో జరిగాయి కూడా. ఇంకా ఆయన చెప్పిన విషయాల్లో జరగాల్సినవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ తెలుసుకుంటే భయం కలుగక మానదు. అలా బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో జరగబోయే రోజుల్లో జరిగే విషయాలు తెలుసుకుందాం.

Advertisement

బ్రహ్మం గారి కాలజ్ఞానం

READ ALSO : తమ్మారెడ్డి కి మెగా బ్రదర్ మరో కౌంటర్ ! అసలు వదట్లేదు గా..ఇది మాములు మాస్ కాదు !

 బ్రహ్మం గారి కాలజ్ఞానం

బ్రహ్మం గారి కాలజ్ఞానం

బ్రహ్మంగారు కాలజ్ఞానంలో “కోరంకియగు ఒక జబ్బు వచ్చేనయా, కోట్లమందికి తగిలి కోడిలాగే తూగి సచ్చేరయ” అంటూ పేర్కొన్నారు. ఆయన చెప్పిన విధంగానే 2020లో కరోనా బారిన పడి ఎంతో మంది మరణిస్తున్నారు. అయితే ఈ మహమ్మారి అంత సులువుగా వదిలిపెట్టదని అది మళ్ళీ వచ్చి ఎంతో మంది ప్రాణాలను తీసుకుంటుందని చెప్పారు. దుర్మార్గులు రాజులవుతారు, మంచి ప్రవర్తన గలవారు భయంకర కష్టాలపాల హీనంగా మరణిస్తారని చెప్పారు. అలాగే మత కలహాలు పెరిగి ఒకరినొకరు చంపుకుంటారని కాలజ్ఞానంలో చెప్పారు.

Advertisement

READ ALSO : బాలయ్య బాబు భార్య వసుంధరాదేవి ఎన్నికోట్లకు అధిపతో తెలుసా..?

బ్రహ్మంగారు అడవి మృగాలు గ్రామాలు, పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయని చెప్పారు. 2028 నాటికి ఇండియా ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా మారుతుందని చెప్పారు. ఇక 2032 నాటికి ప్రపంచంలో ప్రకృతి వినాశనాలు, యుద్ధాలు జరిగి అల్లకల్లోలం జరుగుతుందని కాలజ్ఞానంలో తెలిపారు. పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజల మరణానికి హేతువు అవుతాయన్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి భక్తులతో మాట్లాడతాడని, దొంగ స్వాములు పుట్టుకొస్తారంటూ చెప్పారు. ఇక కాలజ్ఞానంలో ఎన్నో విషయాలను తెలిపారు బ్రహ్మంగారు.

READ ALSO : YS Vivekananda Reddy: వివేకా హత్య కేసు లో మరో ట్విస్ట్ ! తెరపైకి మరో మహిళ ఎవరు ఆమె ?

Related posts:

అందంగా ఉందని ఆశపడ్డాడు.. ఎదురు కట్నమిచ్చి మరీ పెళ్లి చేసుకుంటే.. చివరికి..? లలిత జ్యువెలరీ అసలు ఓనర్ కిరణ్ కుమార్ కాదంట ! Mp Komatireddy Serious Comments on Pm Modiపోరాటం ఆగదు.. రాజీనామాకైనా సిద్ధం..! పార్లమెంట్ లో రచ్చ… రాహుల్ బంగ్లా ఖాళీ చేస్తున్నారా?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd