• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » AP politics » కుప్పంలో ఇంత జరిగినా పట్టించుకోరా..? మిమ్మల్ని ఏం చేయాలంటూ అధికారులపై బాబు సీరియస్..!

కుప్పంలో ఇంత జరిగినా పట్టించుకోరా..? మిమ్మల్ని ఏం చేయాలంటూ అధికారులపై బాబు సీరియస్..!

Published on September 2, 2024 by ajay raj

Advertisement

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారంపై సంబంధిత గనుల శాఖ అధికారులపై మండిపడ్డారని తెలుస్తోంది. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం మదనపల్లి రెవెన్యూ పరిధిలో శ్రీ బండపల్లి పరిధిలో ఆక్రమంగా నిర్వహించిన క్వారీల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మదనపల్లె రెవెన్యూలోని సర్వేనెంబర్ 144లో సుమారు 660 ఎకరాల విస్తీర్ణంలో అడవిలో అక్రమంగా విలువైన గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయట. అయితే ఈ ప్రాంతంలో వైసీపీ ప్రభుత్వం లో సుమారు 30 మంది ఆక్రమంగా నిర్వహించారని అధికారుల విచారణలో తెలిసింది.

Advertisement

Food-Menu-in-Rajamundry-Jail-FOr-Chandrababu-Naidu

Advertisement

చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీకి చెందిన మాజీమంత్రి మనుషులు లక్షల లక్షల రూపాయలని వెనకేసుకున్నారని ఈ మేరకు ఆరోపణలు వచ్చాయి. ప్రతీసారీ 50 వేల నుంచి లక్ష రూపాయలు వరకు వైసీపీ పెద్దాయనకు చెల్లిస్తున్నారని ఆక్రమ వ్యవహారాల జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకుండా సైలెంట్ గా ఉండిపోయారని కుప్పం నియోజకవర్గ ప్రజలు చంద్రబాబు నాయుడుకి చెప్పారు. ఈ వ్యవహారం గురించి అప్పట్లో చంద్రబాబు నాయుడుకు తెలిసినా వైసీపీ ప్రభుత్వం అధికారం ఉండడంతో అడ్డుకోలేకపోయారట.

Competition between Chandrababu and Jagan for good relations with BJP

Also read:

  •  అల్లు అర్జున్‌కు బండ్ల గణేష్ కౌంటర్.. ఏంటి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు..?

ఏపీలో వరదల్లో దెబ్బతిన్న ప్రాంతాల గురించి వరద బాధితుల గురించి వివరాలు సేకరిస్తున్న చంద్రబాబు ఈ సమయంలోనే ఈ అక్రమంగా జరుగుతున్న క్వారీల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారని అధికారులు హడలిపోయారు. ఏపీ గనుల శాఖ మాజీ ఎండి వెంకటరెడ్డి పరారీలో ఉండడంతో ఆయన చిక్కితేనే కుప్పం వ్యవహారంలో క్లారిటీ వస్తుందని అధికారులు అంటున్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

ది రియల్ యోగి.. పవన్ కళ్యాణ్ బుక్ లో ఇంట్రస్టింగ్ పాయింట్స్..! బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు ఆయనేనా..? Sr NTR Photosముఖ్యమంత్రి అయ్యాక సీనియర్ ఎన్టీఆర్ ఎల్లప్పుడూ కాషాయం దుస్తులు ఎందుకు ధరించారు? అసలు కారణం ఇదే! ktr-with-jaganకేటీఆర్ కు ఫోన్ చేసిన నారా లోకేష్.. ఆ అనుమతి కోసమే అంటూ.. అసలు విషయం ఏంటంటే?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd