• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » AP politics » రోజాపై నాగబాబు సెటైర్.. మామూలుగా ఇవ్వలేదు..!

రోజాపై నాగబాబు సెటైర్.. మామూలుగా ఇవ్వలేదు..!

Published on April 11, 2023 by Idris

Advertisement

కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకుని మంత్రి రోజా విమర్శలు చేస్తున్నారు. అయితే.. పవన్, నాగబాబును టార్గెట్ చేసుకుంటే పర్లేదు.. రాజకీయాలతో సంబంధం లేకుండా ఉన్న చిరంజీవిని పదేపదే లాగుతుండడం మెగా ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. దీంతో సోషల్ మీడియాలో రోజాను ఓ ఆటాడుకుంటున్నారు. ఏ అంశంలో దొరికినా తెగ ట్రోల్ చేస్తున్నారు. మొన్న ఉద్యోగితో చెప్పులు మొయించిన ఇష్యూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయింది. ఈ క్రమంలోనే నాగబాబు కూడా రోజాను ఫుల్ టార్గెట్ చేస్తున్నారు.

Advertisement

Also Read:  సారీ చెప్పిన కేటీఆర్

ట్విట్టర్ లో డైరెక్ట్ గానే రోజాపై సెటైరికల్ ట్వీట్స్ చేస్తున్నారు నాగబాబు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈయన ట్వీట్ కంటే ముందు రోజా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలను పంచుకుంటూ ప్రభుత్వాన్ని పొగుడుతూ ట్వీట్ చేశారు. దానిపైనే నాగబాబు సెటైర్లు వేశారు.

రోజా చేసిన ట్వీట్

నిండ్ర మండలంలో #గడప_గడపకు_మన_ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన 11 లక్షల నిధులతో మంజూరు చేసిన త్రాగునీటి బోరు మరియు పైపులైన్లకు ఈరొజు పూజ చేసి ప్రారంభించడం జరిగింది గ్రామంలో ఇలా ప్రతిరోజు పండుగ వాతావరణంలో ప్రజలతో గడపడం ఎంతో సంతోషం కల్గించింది. #YSJaganAgain #YSJaganMarkGovernance pic.twitter.com/13i2FtZT3x

Advertisement

— Roja Selvamani (@RojaSelvamaniRK) February 7, 2023

‘‘నిండ్ర మండలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన 11 లక్షల నిధులతో మంజూరు చేసిన తాగునీటి బోరు, పైపులైన్లకు పూజ చేసి ప్రారంభించడం జరిగింది. గ్రామంలో ఇలా ప్రతిరోజు పండుగ వాతావరణంలో ప్రజలతో గడపడం ఎంతో సంతోషం కల్గించింది.’’

Also Read: లోకేష్ ను వెంటాడుతున్న పోలీసులు

రోజా ట్వీట్ పై వ్యంగ్యంగా రియాక్ట్ అయ్యారు నాగబాబు. ‘‘హంద్రీనీవా సుజలా స్రవంతి(హెచ్ఎన్ఎస్ఎస్) ప్రారంభించిన రోజా. చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చిన వైసీపీ(మాయ)పార్టీ నాయకురాలు రోజా. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమలోని 6.025 లక్షల ఎకరాలకి సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందినట్లు సమాచారం’’ అని రోజా ఫోటోతో సహా పోస్ట్ పెట్టారు. దీనిపై జనసేన కార్యకర్తలు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.

హంద్రీనీవా సుజలా స్రవంతి (H N S S) ప్రారంభించిన రోజా @RojaSelvamaniRK

చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ప్రజల దాహార్తి ని తీర్చిన వైసీపీ(మాయ)పార్టీ నాయకురాలు రోజా!

ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమలోని 6.025 లక్షల ఎకరాలకి సాగునీరు, 33 లక్షల మందికి త్రాగునీరు అందినట్లు సమాచారం. pic.twitter.com/PXcD9tIurA

— Naga Babu Konidela (@NagaBabuOffl) February 11, 2023

Related posts:

Pawan Kalyan Janasena: వైసీపీ సర్కార్ కు మద్దతుగా జనసేన! janasena meeting in machilipatnamపవన్ ఏం మాట్లాడనున్నారు.. పార్టీ ఆవిర్భావ స్పీచ్ పై ఉత్కంఠ! Puttaparthi-Politicsపుట్టపర్తి మే సవాల్! రాళ్ల దాడి చుట్టూ ఏపీ పాలిటిక్స్

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd