• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » బొట్టు పెట్టి చీర పెట్టారు.. అంటూ కన్నీళ్లు పెట్టుకున్న సాయిపల్లవి..?

బొట్టు పెట్టి చీర పెట్టారు.. అంటూ కన్నీళ్లు పెట్టుకున్న సాయిపల్లవి..?

Published on September 2, 2022 by mohan babu

Advertisement

వేణు ఉడుగుల దర్శకత్వంలో సాయి పల్లవి, రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ విరాటపర్వం. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ బాధ్యతలను మొత్తం సాయి పల్లవి తీసుకుంది. తెలంగాణలో నక్సల్స్ ప్రభావం ఏ విధంగా ఉండేది, అనే కాన్సెప్ట్ తో ప్రేమ భావోద్వేగాలతో సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడినటువంటి విరాటపర్వం జూన్ 17వ తేదీన థియేటర్లలోకి రానుంది. అయితే సినిమా ట్రైలర్ మరియు పాటలు చూసిన అభిమానులు సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీలో విప్లవ నేత రవన్నగా రానా చేస్తుండగా, సరళ అనే యువతి పాత్రలో సాయిపల్లవి వెన్నెలగా కనిపించనుంది.

Advertisement

అయితే ఈ మూవీ మొత్తం ఒక అమ్మాయి చుట్టే తిరగనుందని ఇందులో సాయి పల్లవి చాలా అద్భుతంగా నటిస్తోందని, ఇందులో సాయి పల్లవి మెయిన్ లీడ్ అని కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుందని డైరెక్టర్ వేణు కూడా పలు ఇంటర్వ్యూలలో తెలియజేశారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరంగల్ వెళ్లడంతో అక్కడ నివసిస్తున్నటువంటి ఒరిజినల్ వెన్నెల క్యారెక్టర్ సరళ కుటుంబ సభ్యులను మూవీ యూనిట్ కలిశారు. సరళ ఇంటికి వెళ్ళినప్పుడు వారి తల్లి నా చెయ్యి పట్టుకొని తన కూతురుతో ఏ విధంగా మాట్లాడిందో ఆ ఈ విధంగానే నాతో మాట్లాడింది అంటూ సాయి పల్లవి ఎమోషన్ అయ్యారు.

Advertisement

ఆమె నన్ను హాగ్ చేసుకుని ఎందుకు వెళ్లిపోయావు బిడ్డ, ఎక్కడున్నావు బిడ్డ, అని అనడంతో నేను నా దుఃఖాన్ని ఆపుకోలేక పోయానని, అక్కడ ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదని, సరళ కుటుంబసభ్యులు కలిసినందుకు చాలా ఆనందంగా ఉందని తెలియజేసింది సాయిపల్లవి. అమ్మ నన్ను దీవించి బొట్టు పెట్టి చీరలు బహుమతిగా ఇచ్చి పంపిందని, వారిని కలిస్తే నా కుటుంబ సభ్యులను కలిసి నట్టే అనిపించిందని తెలియజేసింది. ఈ మూవీ చూసి సరళ ఫ్యామిలీ హ్యాపీ గా ఫీల్ అయితే చాలు అని సాయి పల్లవి ఎమోషనల్ గా అన్నది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారిపోయాయి.

also read;

మంగళవారం రోజు ఎందుకు హెయిర్ కట్ చేయొద్దు ..! గోళ్లు తీయొద్దు అన్నారు ? వెనకున్న కారణం అదే ?

 

Related posts:

సాయి పల్లవికి ఆ హీరో చాలా ఇష్టమట.. ఆయనలో అది బాగా నచ్చిందట…? బాహుబలి మూవీలో బల్లాల దేవుని ముఖంపై గీత ఎలా వచ్చిందో మీరు గుర్తుపట్టారా..? ఆ స్టార్ హీరో విడాకుల వార్తపై అదిరిపోయే సమాధానం ఇచ్చిన భార్య..!! భీమ్లా నాయక్ చిత్రంలో ఈ సీన్ గమనించారా.. అక్కడి నుంచే కాపీ కొట్టారా..?

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd