• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » భర్తతో సుఖం లేదని ప్రియుడితో లేచిపోయిన ఇద్దరు పిల్లల తల్లి! ట్విస్ట్ ఏంటంటే..?

భర్తతో సుఖం లేదని ప్రియుడితో లేచిపోయిన ఇద్దరు పిల్లల తల్లి! ట్విస్ట్ ఏంటంటే..?

Published on December 28, 2022 by karthik

Advertisement

ప్రతి ఇళ్లలో భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం అనేది సాధారణమే. కానీ అదే గొడవలకు కొంతమంది మహిళలు భర్తకు విడాకులు ఇచ్చేయడం, లేదా ఆత్మ*త్య చేసుకోవడం లాంటి పనులు చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్దాలే వారి మధ్య దూరాన్ని పెంచుతాయి. తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పనులు.. ఆవేశపూరిత నిర్ణయాలకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇలాంటి ఆలోచనల వల్ల ఎన్నో సంసారాలు మధ్యలోనే కూలిపోతున్నాయి. ఎంతోమంది పిల్లలు అనాధలుగా మారుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా కుళచల్ కడియపట్నం గ్రామంలో రాజేష్ – షామిని (29) భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు.

Read also: RAVI THEJA RARE PHOTO GALLERY: ఇప్పటివరకు ఎవరూ చూడని రవితేజ రేర్ ఫోటో గ్యాలరీ!

Advertisement

వీరికి చాలా సంవత్సరాల కిందటే పెళ్లి జరిగింది. పెళ్లయిన కొంతకాలం పాటు ఈ దంపతుల వైవాహిక జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. వీరికి ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు గానీ భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో భార్యా భర్తతో ఉండలేక పుట్టింటికి వెళ్ళిపోయింది. అలా కొన్ని రోజుల తర్వాత భర్త భార్య ఇంటికి వెళ్లి ఆమెకు నచ్చజెప్పి తీసుకువచ్చాడు. అలా కొన్ని రోజులు గడిచాక షామిని భర్తతో సుఖం లేదంటూ సాయినాథ్ అనే మరో వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం రాను రాను వారిద్దరి మధ్య వివాహేతర సంబంధంగా రూపు దాల్చింది. భర్త ఇంట్లో లేని సమయంలో సాయినాథ్ ని పిలిపించుకొని గడప సాగింది. అలా వీరి మధ్య జరుగుతున్న చీకటి వ్యవహారం కొద్ది రోజులకు భర్తకి తెలియడంతో గట్టిగా మందలించాడు.

దీంతో మరోసారి షామిని పుట్టింటికి వెళ్ళిపోయింది. కట్ చేస్తే.. ఈనెల 18న షామిని తన ఇద్దరు పిల్లలను తీసుకొని ప్రియుడితో కలిసి కారులో లేచిపోయింది. ఇక డబ్బు ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేసిన ఈ నకిలీ ప్రేమికులు.. డబ్బులు అయిపోగానే ఏం చేయాలో అర్థం కాక పిల్లలను కారులో పడుకోబెట్టి ఇద్దరు పురుగుల మందు తాగి కారులో ఆత్మత్య చేసుకొని మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పిల్లలను కాపాడి మృ*దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Read also: మీ పార్ట్ నర్ తో హ్యపీగా లేరు అనడానికి సంకేతాలు ఇవే…!

Latest Posts

  • టీం ఇండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ! పేరులో వాషింగ్టన్ అని ఎందుకు వచ్చింది ? అతని జీవితం లో ఇంతటి బాధ ఉందా ?
  • చావుబ్రతుకుల మధ్య ఉన్న “తారక రత్న”భార్య అలేఖ్యకు అండగా నిలిచిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా ?
  • మెగాస్టార్ “మాస్టర్” సినిమాని ఎన్నోసార్లు చూసుంటారు.. కానీ ఈ తప్పును ఎప్పుడైనా గమనించారా..?
  • ఇంటర్ క్యాస్ట్ పెళ్లిళ్లు చేసుకుని అందరికి ఆదర్శంగా నిలిచిన తెలుగు అగ్ర హీరోలు ఎవరంటే ?
  • “ఓజీ” సెట్స్ లో పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న వాచ్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd