• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Sports » యాక్సిడెంట్ తరువాత డ్రైవర్ తో పంత్ మాట్లాడిన మొదటి మాట ఇదే! వింటే కన్నీళ్లు ఆగవు..

యాక్సిడెంట్ తరువాత డ్రైవర్ తో పంత్ మాట్లాడిన మొదటి మాట ఇదే! వింటే కన్నీళ్లు ఆగవు..

Published on January 8, 2023 by anji

Advertisement

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలైన విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఆయన అభిమానులంతా ఆందోళనలో ఉన్నారు. గత శుక్రవారం తెల్లవారుజామున ఉత్తరాఖండ్ లోని రూర్కి ప్రాంతంలో రిషబ్ కారు ప్రమాదానికి గురై మంటల్లో కాలిపోయింది. అయితే, ఈ ప్రమాదం నుంచి పంత్ ను ఓ బస్ డ్రైవర్ కాపాడాడు. ప్రమాదంలో గాయపడి అప్పటికే రక్తం కారుతున్న శరీరంతో ఉన్న పంత్ గాయపడ్డ తర్వాత బస్ డ్రైవర్ తో పలికిన తొలి మాటలను తాజాగా బస్ డ్రైవర్ సుశీల్ కుమార్ వెల్లడించాడు. అంత బాధలో ఉండి కూడా పంత్ పలికిన తొలి మాటలు వింటే మనకు సైతం కన్నీళ్లు ఆగవు.

Advertisement

న్యూ ఇయర్ వేడుకలను ఫ్రెండ్స్ తోనో లేక సన్నిహితులతోనో ఎంజాయ్ చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ కొద్దిమంది మాత్రమే కుటుంబంతో కలిసి జరుపుకుందాం అనుకుంటారు. అలాగే అనుకున్నాడు టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్. కుటుంబంతో కలిసి కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి తన ఇంటికి బయలుదేరాడు పంత్. కానీ దురదృష్టవశాత్తు కారు ప్రమాదానికి గురైంది. ఈ యాక్సిడెంట్ లో పంత్ ప్రాణాలతో బయటపడ్డప్పటికీ అతడు అనుభవించిన బాధ మాత్రం వర్ణనాతీతం. ఇక పంత్ గాయపడ్డ సమయంలో మాట్లాడిన తొలి మాటలను తాజాగా వెల్లడించాడు పంత్ ను కాపాడిన బస్ డ్రైవర్.

Advertisement

యాక్సిడెంట్ అయ్యి, కాలిన గాయాలతో అంత బాధలో ఉన్నప్పటికీ పంత్ అతడి కుటుంబం కోసం ఆలోచించాడని, నేను అతడిని కలుసుకోగానే “మా అమ్మకు ఫోన్ చెయ్యవా ప్లీజ్” అంటూ పంత్ నాతో చెప్పాడు. ఆ మాటలో ప్రేమ, బాధ రెండూ కలిపి ఉన్నాయి. ఆ మాట వినగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతడు చెప్పినట్లుగానే నేను ఫోన్ చేశాను. ఆ తర్వాత అతడిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఏ వ్యక్తికైనా సరే తాను ప్రమాదంలో ఉన్నప్పుడు మొదటిగా గుర్తుకు వచ్చేది కుటుంబమే. ముఖ్యంగా మనకు జన్మనిచ్చిన కన్న తల్లి. పంత్ కు సైతం ఇలాగే గుర్తుకు వచ్చింది తన మాతృమూర్తి. ప్రస్తుతం బస్ డ్రైవర్ సుశీల్ కుమార్ చెప్పిన పంత్ తొలిమాటలు నెట్టెంట వైరల్ గా మారాయి.

Read also: SAMANTHA : సమంత ఆస్తుల విలువ ఎంతంటే..?

Related posts:

గవర్నమెంట్ జాబ్స్ ఉన్న 5 మంది భారత క్రికెటర్లు వీళ్లే ! ఇండియా క్రికెటర్లు ఇలాంటివి నమ్ముతారా..బరిలోకి దిగాలంటే అవి తప్పనిసరి వుండాల్సిందేనా..? అదిరిపోయే ఫీల్డింగ్ ప్రదర్శనతో మ్యాచ్ ను మలుపు తిప్పిన విరాట్ కోహ్లీ Ravindra Jadeja: పాపం జడేజా.. బీజేపీ నుంచి భార్య.. కాంగ్రెస్ నుంచి సోదరి..

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd