• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Uncategorized » IPO అంటే ఏమిటి.. లాభాలు ఏ విధంగా వస్తాయంటే..!!

IPO అంటే ఏమిటి.. లాభాలు ఏ విధంగా వస్తాయంటే..!!

Published on August 12, 2022 by mohan babu

Advertisement

ఈ మధ్య ipo లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు బాగా వస్తున్నాయని విషయాలను మనం తరచూ వింటూనే ఉన్నాం. ఉదాహరణకు జొమాటో ఐపీఓ లో ఇన్వెస్ట్ చేస్తే 75% లాభాలు వచ్చాయి. nykaa లో ఇన్వెస్ట్ చేసిన వారికి 80% లాభాలు రిటర్న్ వస్తున్నాయి. పాలసీ బజార్ ఐపీఓ లో పెట్టుబడి పెట్టిన వారికి 20% రిటర్న్స్ వచ్చాయి. సిగాచి ఇండస్ట్రీ ఐపీఓ లో ఇన్వెస్ట్ చేసిన వారికి 250% రిటర్న్స్ వస్తున్నాయి. అదే మీరు బ్యాంకుల్లో డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఒక సంవత్సరం పాటు వెయిట్ చేస్తే వచ్చే అమౌంట్ 5% రిటన్స్ మాత్రమే. అదే ఐపీవో లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం స్టాక్ మార్కెట్ లో రిలీజ్ అయిన మొదటి రోజే రిటన్స్ వస్తాయి. అందుకే ఈ మధ్య కాలంలో చాలా మంది ఐపీవోలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం చాలా కంపెనీల్లో ఒక్కొక్క షేర్ ప్రైస్ వేల రూపాయలు ఉంది. ఇవన్నీ ఐపీవో లు ఒకప్పుడు పదులు లేదా వందల నుంచి మొదలైనవే.

Advertisement

Advertisement

అందుకే ఏదైనా మంచి కంపెనీలో మొదట్లోనే ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి. అసలు ఐపీవో అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (initial public offering) దీనిలో ఇన్వెస్ట్ ఏ విధంగా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూడండి. A అనే ఒక కంపెనీ ముంబైలో ఉందనుకోండి. దానికి మంచి పేరు కూడా ఉంది. అయితే ఆ కంపెనీ వేరే సిటీస్ లో కూడా తన బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటుంది. కానీ దాని కోసం చాలా డబ్బులు కావాలి. అన్ని డబ్బులు కంపెనీ దగ్గర లేవు. బ్యాంకు దగ్గరికి వెళ్లి లోన్ అడిగితే ఎక్కువ వడ్డీ చెబుతున్నారు. అందువల్ల ఆ కంపెనీ ఏం చేస్తుందంటే, కంపెనీ లోని కొన్ని షేర్స్ ని అమ్మకానికి పెడుతుంది.

అలా షేరు అమ్మగా వచ్చిన డబ్బులతో బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తారు. ఈ ప్రాసెస్ ని ఐపీఓ అంటారు. ఆ ఐపీఓ ను మనలాంటి సాధారణ ప్రజలు కొనుక్కోడానికి అమ్మకానికి పెడతారు గనక పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. ఇలా కంపెనీ పబ్లిక్ దగ్గర ఆఫరింగ్ చేయాలంటే ముందు SEBI దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. SEBIఅంటే (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ఇది కంపెనీ నిజమైనదా కాదా అనేది చెక్ చేస్తుంది. కంపెనీ ఫైనాన్షియల్ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇలాంటి డీటెయిల్స్ ను చెక్ చేసి అప్రూవల్ ఇస్తుంది. ఈ విధంగా దీని నుంచి అప్రూవల్ రాగానే ఐపీఓ ను అనౌన్స్ చేస్తుంది కంపెనీ. దీని ద్వారా చెక్ చేసుకుని ఇన్వెస్టర్స్ షేర్స్ కొనుక్కోవచ్చు.

ALSO READ;

శ్రావణమాసంలో “నాన్ వెజ్” ఎందుకు తినరో తెలుసా ?

 

Related posts:

రైలు భోగి పై తెలుగు,పసుపు గీతలకి అర్థం ఏంటి ? ఎస్.డి కార్డ్ మీద ఉండే U1, U3, HC సింబల్స్ యొక్క అర్థం ఏంటో మీకు తెలుసా? ఈ ఫోటోలో ఒక పక్షి దాగి ఉంది.. 5 సెకండ్లలో మీరు గుర్తిస్తే చాలా గ్రేట్..!! TTDకీ 3 కోట్లు జరిమానా వేసిన కేంద్రం.. జరిగిందేంటంటే..!!

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd