• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » ఉన్నత చదువుల కోసం ఇంటిని అమ్మీ విదేశాలకు పంపిస్తే.. ఏం చేసిందో తెలుసా ?

ఉన్నత చదువుల కోసం ఇంటిని అమ్మీ విదేశాలకు పంపిస్తే.. ఏం చేసిందో తెలుసా ?

Published on May 27, 2023 by anji

Advertisement

సాధారణంగా ప్రస్తుత సమాజంలో ఆడపిల్ల పుట్టిందంటే అసలు వద్దు అనుకునే చాలా మందే ఉన్నారు. కొంత మంది కడుపులో ఉండగానే మట్టు పెట్టిన ఘటనలు కూడా మనం చాలా చూస్తేనే ఉన్నాం. కొందరూ మాత్రం ఆడపిల్లను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ తమ కూతుర్లు ఉన్నతంగా ఎదగాలని చూస్తుంటారు. ఈ తల్లిదండ్రులు కూడా తమ కూతురిని చదివించారు. ఉన్నత చదువులు చదువుతానంటే విదేశాలకు పంపించారు. 

Advertisement

తమ బిడ్డను విదేశాలకు పంపించడం వారికి తలకు మించిన భారం అయినప్పటికీ కుమార్తె మీద ఉన్న ప్రేమతో వారు అంగీకరించి పంపించారు. బిడ్డ భవిష్యత్ బాగుంటే చాలు అనుకున్నారు. ఆమె చదువు కోసం ఉన్న ఇంటిని అమ్మీ మరీ విదేశాలకు పంపించారు. ఆ తల్లిదండ్రులు తన మీద ఇంత నమ్మకం పెట్టుకుంటే ఆ అమ్మాయి మాత్రం వారు జీవితాంతం ఏడ్చినా తీరని బాధను బహుమతిగా ఇచ్చింది. లండన్ బ్లూమ్స్ బెర్రీ ఇన్ స్టిట్యూట్ లో చదువుతున్న బసవరాజ్ శ్రావణి (27) ఈనెల 10న తిరిగిరాని లోకాలకు వెళ్లింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

Advertisement

వివరాల్లోకి వెళ్లితే.. వరంగల్ నగరంలో పోచమ్మ మైదాన్ ప్రాంతానికి చెందిన బసవరాజ్ విజయ, రమేష్ దంపతులకు కూతురు శ్రావణి (27). ఈమె ఉన్నత విద్య చదివేందుకు లండన్ కి వెళ్లింది. శ్రావణి తండ్రి లారీ డ్రైవర్. తల్లి గృహిణి. బిడ్డ ఉన్నత చదువుల కోసం సొంతింటినీ అమ్మీ మరీ విదేశాలకు పంపించారు. తన కోసం, తన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కుంటుందని భావించిన శ్రావణి ఈ సంచలన నిర్ణయానికి తీసుకుందని బంధువులు అభిప్రాయపడుతున్నారు. తమ బిడ్డ భవిష్యత్ కోసం ఇంటిని అమ్మితే ఆ బిడ్డ ప్రాణాలు తీసుకొని తమ ఆశలనే కాకుండా తమ భవిష్యత్ ను ప్రశ్నార్థకంగా మార్చింది అంటూ రోధిస్తున్నారు శ్రావణి తల్లిదండ్రులు. లండన్ లోని వరంగల్ ఎన్నారై ఫోరం బృందం అధ్యక్షుడు శ్రీధర్ నీల, ఫౌండర్ కిరణ్ పసునూరి, జాయింట్ సెక్రెటరీ ప్రవీణ్ బిట్ల, ఉమెన్ వింగ్ సెక్రటరీలు ఇండియా ఎంబసీ అధికారులతో సంప్రదించి శ్రావణి మృతదేహాన్ని భారత్ కి పంపించారు. కొంత మేరకు వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం కూడా చేసినట్టు సమాచారం. 

 మరికొన్ని ముఖ్య వార్తలు :

పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా చూడాల్సినవి ఇవే..!!

ఇద్దరు ప్రియుళ్లతో కలిసి యువతి ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

ఆశిష్ విద్యార్థి పెళ్లి చేసుకున్న రూపాలి బరువ ఎవరో తెలుసా ?

Related posts:

చంద్రబాబునాయుడు పెళ్లి పత్రిక మీరు చూశారా.. అందులో ఆ పేర్లు గమనిస్తే..!! అలాంటప్పుడు ఎందుకు లవ్ చేసావ్.. ఇంత దారుణంగా మోసం చేయడానికేనా..? Google : గూగుల్ కు మరో షాక్, భారీ జరిమానా విధింపు! తెలంగాణ గ్రూప్‌ 4 నోటిఫికేషన్‌ విడుదల.. విభాగాల వారీగా పోస్టులు.. దరఖాస్తు తేదీల వివరాలివే

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd