• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Off Beat » శుభకార్యాల్లో డబ్బు కట్నంగా వేసేటప్పుడు 1రూ” కలిపి ఇస్తారు ఎందుకు..?

శుభకార్యాల్లో డబ్బు కట్నంగా వేసేటప్పుడు 1రూ” కలిపి ఇస్తారు ఎందుకు..?

Published on March 9, 2023 by mohan babu

Advertisement

సాధారణంగా భారతదేశంలో ఏ వర్గానికి చెందిన వారైనా శుభకార్యాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక బహుమతిని అందిస్తూ ఉంటారు. ప్రధానంగా హిందువుల పెళ్లిళ్లు లేదంటే పుట్టినరోజు ఇతర ఏ శుభకార్యాలైన పలు రకాల బహుమతులను అందజేస్తూ ఉంటారు. లేదంటే మనీ కవర్లో పెట్టి కొంత మొత్తాన్ని అందిస్తారు. మరి ఆ విధంగా మనీ అందించేటప్పుడు తప్పనిసరిగా వారు ఇచ్చే అమౌంట్ కి ఒక రూపాయి కలుపుతారు.

Advertisement

Also Read:వారాహి వెహికిల్ హీరోయిన్ల మేకప్ కోసమేనా..లక్ష్మి పార్వతి సంచలన వ్యాఖ్యలు..!!

ఉదాహరణకి 51 రూపాయి, 101 రూపాయి, 201రూపాయి, ఇలా ఎంత అమౌంట్ ఇచ్చిన కానీ రూపాయి కలపడం అనేది చూస్తూ ఉంటాం. మరి అలా రూపాయి ఎందుకు కలుపుతారో ఇప్పుడు తెలుసుకుందాం..అయితే 50,100, 500 ఇలా అంకెల చివరిలో సున్నాలు ఉన్నాయి కదా. ఇలా సున్నా వచ్చేలా డబ్బు రౌండ్ ఫిగర్ తో ఇస్తే అది తీసుకున్న వారికి సమస్యలు వస్తాయట.

Advertisement

Also Read: వాచ్ ఎడమ చేతికి ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..?

అంతే కాదు నూతన వధూవరులకు రౌండ్ ఫిగర్ తో డబ్బులు చదివిస్తే దాంతో వారి వివాహ జీవితంలో సమస్యలు ఎదురవుతాయని అంటారు పెద్దలు. కాబట్టి డబ్బు చదివింపులు చేసినప్పుడు 51, 101 ఇస్తే దాన్ని విభజించడానికి వీలు ఉండదు. ఈ డబ్బు తీసుకున్న వారు కూడా ఆనందంగా ఉంటారట. రౌండ్ ఫిగర్ కు ఒక రూపాయి కలపడం వల్ల అది ఇచ్చే వారికి మరియు తీసుకునే వారికి శుభం కలుగుతుందని అంటుంటారు పెద్దలు. దీనివల్ల విద్యతో పాటు ఆరోగ్యం ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు.

Also Read:మంగళ, శుక్రవారాల్లో ఇతరులకు డబ్బులు ఇవ్వరు ఎందుకంటే..?

Related posts:

ప్రామిసరీ నోటు రాసే ముందు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి.. ఏంటంటే..? మనం రోజు ఉపయోగించే వాట్సాప్ కు డబ్బులు ఎలా వస్తాయి ? మన నుంచి డబ్బులు నిజంగా సంపాదిస్తుందా ? అధికారులు లంచం తీసుకునే ఘటనల్లో ఏసీబీ అధికారులు పింక్ కలర్ సీసాలను ఎందుకు ఉపయోగిస్తారు ? మీ పర్సులో ఈ వస్తువులు పెడుతున్నారా .. అయితే ప్రమాదమే..!!

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd