• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Off Beat » కొన్ని ట్రైన్ల ఆఖరి బోగి మీద ‘X’ గుర్తు ఎందుకు ఉంటుంది..? వందే భారత్ ట్రైన్ కి మరి ఎందుకు ఉండదు..? కారణం ఏమిటి అంటే..?

కొన్ని ట్రైన్ల ఆఖరి బోగి మీద ‘X’ గుర్తు ఎందుకు ఉంటుంది..? వందే భారత్ ట్రైన్ కి మరి ఎందుకు ఉండదు..? కారణం ఏమిటి అంటే..?

Published on July 18, 2023 by sravya

Ads

ట్రైన్ లో ట్రావెల్ చేయడం చాలా బాగుంటుంది. అందుకే చాలామంది దూర దూర ప్రాంతాలకు వెళ్లాలంటే, ట్రైన్ జర్నీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. రైళ్లలో నిత్యం వేలాది మంది ప్రయాణికులు వారి గమ్య స్థానానికి చేరుకోవడానికి ప్రయాణాలు చేస్తారు. రైలుకి సంబంధించిన చాలా విషయాలు చాలా మందికి తెలియదు. నిజానికి రైలుకి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. రైలు మీద ఉండే గుర్తులు కానీ రైలు కిటికీల గురించి కానీ ట్రాకుల గురించి.. ఇలా చాలా విషయాలు అప్పుడప్పుడు మనకి కనబడుతూ ఉంటాయి.

ఇవాళ మరొక ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకుందాం. చాలామందికి ఈ విషయం తెలిసి ఉండదు. పాసింజర్ రైళ్లని చూసినట్లయితే చివర భోగి వెనకాల ఎక్స్ గుర్తు ఉంటుంది. అయితే మిగిలిన కొన్ని రైళ్లకి మాత్రం ఆ విధంగా x గుర్తు ఉండదు. అయితే అసలు ఈ గుర్తు ఏంటి..? ఈ గుర్తు ఎందుకు రైలు భోగి చివర ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం. మరి మీకు కూడా ఈ విషయం తెలియక పోయినట్లయితే వెంటనే చూసేయండి.. రైలు ప్రమాదాల నివారణలో భాగంగా భారతీయ రైల్వే కొన్ని రకాల గుర్తులు, సింబల్స్ ని పెట్టడం జరిగింది.

Advertisement

ఎక్స్ గుర్తు కూడా ఒకటి. ఈ విషయాన్ని మనం చూసినట్లయితే x గుర్తు భోగి రైలు చివరి భోగి. ఈ ఎక్స్ గుర్తు ఉన్న భోగి కనుక కనపడకపోయినట్లయితే ఏదో ప్రమాదం జరిగిందని ట్రైన్ నుండి బోగీలు విడిపోయాయి అని భావిస్తారు. అప్పుడు సంబంధిత అధికారులకు సమాచారాన్ని ఇస్తారు. కానీ వందే భారత్ రైలుకు చూస్తున్నట్లయితే ఈ గుర్తు ఉండదు. ఇది హై స్పీడ్ ట్రైన్ కాబట్టి అంతా అటాచ్ చేసి ఉంటుంది. రెండు వైపుల నుండి కూడా ఈ ట్రైన్ వెళుతుంది. అందుకనే ఈ గుర్తు వందే భరత్ ట్రైన్ కి కనపడదు.

Also read:

  • తారకరత్న మరణించాక… అలేఖ్య రెడ్డి పరిస్థితి ఏమిటి..? ఆమె ఇప్పుడు ఏం చేస్తోంది..?
  •  జూనియర్ ఎన్టీఆర్ నటించాల్సిన… ఈ సినిమాలు ఆగిపోయాయి అని మీకు తెలుసా..?
  •  కుమారి 21ఎఫ్, ఆర్.ఎక్స్100, బేబీ సినిమాలు హిట్ అవ్వడానికి రీజన్ ఇదేనా..?

Related posts:

మృగశిర కార్తె రోజు చేపలు ఎందుకు తింటారో మీకు తెలుసా..? కలెక్టర్ అయ్యుండి పెళ్లికి కట్నం అడిగాడు..ఎంతో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..? సబ్బు, సర్ఫ్ లేని రోజుల్లో ప్రజలు బట్టలను ఎలా ఉతికేవారో తెలుసా..? ఏసితో కరెంట్ బిల్లు పెరుగుతోందా.. ఈ 5 టిప్స్ తో తగ్గించుకోవచ్చు..!!

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • హైదరాబాద్ లో బస చేస్తున్న పాక్ టీం కి ఫుడ్ మెనూ ఏంటో తెలుసా ? ఫుడ్ మెనూ లో అది లేకపోవడం చూసి షాక్ అయిన పాక్ఆటగాళ్లు !
  • చంద్రబాబుకి జగన్ ప్రభుత్వం మరో షాక్.. సుప్రీంకోర్టులో కేవీయట్ పిటిషన్..!
  • భువనేశ్వరి ఆస్తి విలువ అన్ని కోట్లా..? 2 శాతం విలువ చెప్పి చిక్కుల్లో పడిందా ?
  • మీకంటే ఎక్కువ వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఇబ్బందులు తప్పవు..!
  • గాయాలేమీ లేవా? భవ్యశ్రీ కేసులో పోలీసులు చెప్పిన నిజాలు ఏంటంటే?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd