• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » చనిపోతూ భర్తకి ఫోన్.. ఆమె ఆఖరి మాటలు అవే.. ఏం మాట్లాడిందో తెలిస్తే కంటతడి పెట్టుకుంటారు..!

చనిపోతూ భర్తకి ఫోన్.. ఆమె ఆఖరి మాటలు అవే.. ఏం మాట్లాడిందో తెలిస్తే కంటతడి పెట్టుకుంటారు..!

Published on July 17, 2023 by sravya

Advertisement

పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్తలు కలిసి ఆనందంగా జీవించాలని అనుకుంటుంటారు. ఏ బాధ లేకుండా, ఏ కష్టం లేకుండా ఒకరికొకరు తోడు, నీడై ఉండాలని అనుకుంటారు కానీ అనుకున్నవన్నీ కూడా కొన్ని కొన్ని సార్లు జరగవు. ఏదో కారణం ఏదో ఇబ్బంది రావడం దాంతో ఆఖరికి జీవితాన్ని కోల్పోవడం వంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు కారణంగా కూడా చాలా మంది ఆత్మహత్యకి పాల్పడుతున్నారు. భర్తకి చాలా తక్కువ జీతం రావడం, అప్పులు, భార్యని సంతోషంగా ఉంచలేకపోవడం వంటి వాటి వల్ల తరచూ ఈ భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉండేవి.

Advertisement

మనస్పర్ధలు ఎక్కువయ్యి ఆఖరికి ప్రాణాలని తీసుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లా, వెంకటగిరి రూరల్ మండలం, కలవపాడు గ్రామ శివారులో ఇది చోటు చేసుకుంది. మహేశ్వరి భర్త తిరుపాలయ్య. మహేశ్వరి తిరుపాలయ్యకి పవన్, కార్తీక్ అని ఇద్దరు కొడుకులు ఉన్నారు. మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరు లేనప్పుడు కాళ్ల పట్టిలు తీసి ఇంట్లో పెట్టేసి రాపూర్ కు వెళ్లి బస్సు ఎక్కింది. డక్కిలి మండలం పలుగోడుకు ఈమె ఒక టికెట్ తీసుకుంది.

Advertisement

కానీ ఈమె కలపాడు తెలుగు గంగ కాలువ వచ్చేసరికి బస్సు దిగేసింది. గ్రామానికి వెళ్లే కట్టమీదుగా నడుచుకుంటూ వెళ్ళింది. ఇంట్లో లేకపోవడం తో భర్త ఆమెకు ఫోన్ చేసాడు. ఫోన్ చెయ్యగానే ముందు ఆమె ఎత్తలేదు. కానీ ఆమె తిరిగి భర్తకు ఫోన్ చేసి వంట గది లో డబ్బాల కింద రూ. 1700 పెట్టినట్టు చెప్పింది. అలానే తన పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకోమంది. ఇంతలో అతను గట్టిగా ఏమైంది అని అడిగేసరికి కలపాడు వద్ద తెలుగు గంగ కాలువ లోకి దూకి చనిపోతున్నట్లు చెప్పింది. ఫోన్ చేసినా కూడా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆ తరవాత కాలువ లోకి ఆమె దూకేసింది. అక్కడ కి పోలీసులు చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Also read:

  • శ్రీజ ఆ తప్పు చేయడం వల్లే.. అల్లు ఇంటికి కోడలు అయ్యే ఛాన్స్ మిస్..!
  •  రాజమౌళి ఆ సినిమాని తీసినందుకు బాధ పడ్డారా..? ఆ సినిమా ఒక్కటే నష్టాలని తెచ్చిందా..?
  •  పెద్ద మనసుని చాటుకున్న సితార.. మహేష్ బాటలోనే..!

Related posts:

Minister KTR Counters To Bandi Sanjay and revanthబీఆర్ఎస్.. టార్గెట్ 100 KomatiReddy participated in the protest organized by Congress OBC wingరాహుల్ అనర్హత వెనక్కి తీసుకోవాలి.. పోరాటం మరింత ఉద్ధృతం SIT Record TSPSC Chairman Janardhan Reddy Statement In Paper Leak Caseటీఎస్పీఎస్సీ లీకేజ్ కేసులో ఈడీ ఎంట్రీ.. ఏం జరగనుంది? అతగాడు గాఢంగా ప్రేమించాడు..ఆమె నిర్మానుష ప్రదేశానికి వెళ్దామని చెప్పింది.. బట్టలిప్పి..!!

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd