• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » భర్త బతకడని తెలిసి.. ఇద్దరి పిల్లలతో ఆమె అలా… అసలేం జరిగింది అంటే..?

భర్త బతకడని తెలిసి.. ఇద్దరి పిల్లలతో ఆమె అలా… అసలేం జరిగింది అంటే..?

Published on June 23, 2023 by sravya

Ads

కష్టాలని గట్టెక్కాలంటే చావే దానికి సమాధానం కాదు. ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి చిన్న విషయానికి మనస్థాపానికి గురవడం.. ఆత్మహత్య చేసుకోవడం వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి వార్తలు మనం ప్రతి రోజు చాలా చూస్తున్నాం. క్షణికావేశంలో నిర్ణయం తీసుకుని మరణమే మేలని చాలామంది ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు.

ఆర్థిక సమస్యలైనా, వివాహేతర సమస్యలైనా, చిన్నపాటి ఒత్తిడైనా మరణమే సమాధానం అనుకొని క్షణికావేశంలో ఆత్మహత్యకి పాల్పడుతున్నారు. తాజాగా మరొకటి చోటు చేసుకుంది భర్త చనిపోతాడని తెలిసి తాను కూడా క్షణికావేశంలో దారుణమైన నిర్ణయాన్ని తీసుకుంది ఇక మరి మనం పూర్తి వివరాల్లోకి వెళ్లి పోదాం…

Advertisement

రామాయంపేట మండలం అక్కన్న పేటలో ఈ విషాదం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అదే కొంప ముంచింది. అక్కన్నపేటకు చెందిన ఎల్లం తో మెదక్ మండలం వెంకటాపూర్ కి చెందిన లక్షీ పెళ్లి అయ్యింది. పెళ్ళై ఏడు ఏళ్ళు అయింది. వీళ్ళకి శరణ్య, శ్రావ్య ఇద్దరు పిల్లలు. ఎల్లం తన తల్లిదండ్రుల తో పాటే భార్య బిడ్డలతో ఉంటున్నాడు. వ్యవసాయభూమి ఏమి కూడా ఎల్లం కి లేదు. హైదరాబాద్ లో చిన్న చిన్న పనులు చేసుకోవడం మొదలు పెట్టాడు.

తనతోనే తమ్ముడు రాజు కూడా ఉంటున్నాడు. గత కొంత నుండి ఎల్లం అతని భార్య లక్ష్మికి మధ్య గొడవలు అవుతూనే వున్నాయి. మనస్థాపానికి గురైన ఎల్లం విషం తాగేశాడు. చికిత్స కోసం మెదక్ ఆస్పత్రికి అతన్ని కుటుంబీకులు తీసుకు వెళ్లారు. భర్త బతకడని పిల్లలను వెంటతీసుకొని ఆసుపత్రి నుండి ఆమె పుట్టింటికి బయలుదేరింది. కొండూర్ వద్ద చెరువులో ఇద్దరు పిల్లలను తోసేసి ఆమె కూడా దూకేసింది. భర్త ఎల్లం అలానే భార్య పిల్లలు మొత్తం నలుగురు చనిపోయారు. దీనితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

Also read:

మాల్స్ లో ఫుడ్ కోర్ట్ టాప్ ఫ్లోర్ లోనే ఎందుకు ఉంటుంది..? రీజన్ ఏమిటి..?

కాబోయే జీవితభాగస్వామిని పెళ్ళికి ముందు.. కచ్చితంగా ఈ 6 విషయాలు అడగాలి..!

కొత్తగా పెళ్లి అయ్యింది.. ఇంటికి వచ్చిన ”కోడలికి” అత్తగారు పెట్టిన కండిషన్స్ ఇవి.. చూస్తే పక్కా షాక్ అవుతారు..!

Related posts:

లోకేష్ యాత్రలో స్పెషల్ పర్సన్..! ఈడీ విచారణకు కవిత.. 144 సెక్షన్! తండ్రి మరణంతో ఒంటరైన తల్లికి కొడుకులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారంటే ? నిజంగా హ్యాట్స్ఆఫ్ Default Thumbnailవిమానంలో ఇద్దరు పైలట్లు ఎందుకు ఒకే రకమైన ఆహారాన్ని తినరు ? దానికి కారణం ఏంటి ?

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • సూర్యకుమార్ యాదవ్ గురించి రాహుల్ ద్రవిడ్ ఏమన్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
  • ఓ చోట తప్పించుకుంటే.. మరోచోట కాటేసిన మృత్యువు.. అసలేం జరిగింది అంటే..?
  • ఆడవాళ్లు ఈ విషయాలను కచ్చితంగా తమ భర్తల వద్ద దాచిపెడతారట.. అవేంటంటే?
  • బిల్ గేట్స్ మరియు జెఫ్ బెజోస్ లాంటి సక్సెస్ ఫుల్ పీపుల్ వీకెండ్స్ లో ఏమి చేస్తారో తెలుసా?
  • డబ్బు కోసమే పెళ్లి చేసుకుందా..? భర్త జైలులో ఉండి ఇబ్బందులు పడుతుంటే.. రీల్స్ చేస్కుంటూ ఎంజాయ్ చేస్తోందిగా..

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd