• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » ఇదేం పాడుబుద్ది..లవ్ చేసి పెళ్లి చేసుకున్నావ్..అందులో కంట్రోల్ లో ఉంటే బాగుండు..!!

ఇదేం పాడుబుద్ది..లవ్ చేసి పెళ్లి చేసుకున్నావ్..అందులో కంట్రోల్ లో ఉంటే బాగుండు..!!

Published on October 10, 2022 by mohan babu

Advertisement

ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల్లో ప్రేమించుకొని చివరికి పెళ్లి ద్వారా ఒకటై అండర్స్టాండింగ్ మిస్సై, చిన్న చిన్న విషయాలకే మనస్పర్థలు తెచ్చుకొని అర్ధాంతరంగా జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో రోజుకు అనేకం జరుగుతున్నాయి.. అలాంటి ఓ ఘటన ప్రకాశం జిల్లాలోని కందుకూరు లో చోటుచేసుకుంది. మరి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం.. కందుకూరు గ్రామానికి చెందిన శశికళ ( 19) అనే యువతి లింగన్న పాలానికి చెందిన శివ కుమార్ రెడ్డి అనే యువకుడు ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యాడు.

Advertisement

ALSO READ:ఆపరేషన్ థియేటర్ లో డాక్టర్లు ఆ కలర్ దుస్తులను ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా..?

Advertisement

మెల్లిగా చాటింగ్ మొదలుపెట్టి,ఇద్దరు కలవడం, సినిమాలు,షికార్లకు వెళ్ళడం ఇక వారి మధ్య ప్రేమ చాలా బలపడింది. చివరికి పెళ్లి చేసుకోవాలనే కోరికను వారి పెద్దల ముందు చెప్పారు. కానీ వారు అంగీకరించకపోవడంతో శివ కుమార్ రెడ్డి ఆగస్టు 16న హైదరాబాద్ లోని ఆర్యసమాజ్ లో వివాహం చేసుకున్నారు. అలా కొంతకాలం హైదరాబాదులో ఉన్న వారు కొన్ని రోజుల తర్వాత లింగన్న పాలెం చేరుకున్నారు. ఇక్కడ కొంతకాలం సంసారం చేసిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది.. శివ కుమార్ రెడ్డికి మొదట్లో మద్యం తాగే అలవాటు ఉండేది. కానీ పెళ్లి చేసుకునే సమయంలో శివ కుమార్ రెడ్డి శశికళకు మద్యం తాగనని మాట ఇచ్చాడు. అలా కొన్నాళ్లపాటు మద్యానికి దూరంగానే ఉన్నాడు. కానీ ఈ మధ్య కాలంలో తన భార్యకి తన మాటలను బేఖాతరు చేసి మళ్లీ తాగుడుకు బానిసయ్యాడు శివకుమార్. అయితే ఈ నెల 4వ తేదీన శివ కుమార్ రెడ్డి భార్య ముందే మద్యం సేవించి దొరికిపోయాడు.

 

దీంతో శశికళ అతనితో గొడవకు దిగింది. గొడవ కాస్తా పెరిగి చిలికి చిలికి గాలివానలా మారి పోయింది. దీంతో తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్ళిన శశికళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆ@@@@కు పాల్పడింది. ఈ విషయం తెలిసిన స్థానికులు భర్తకు సమాచారం అందించారు. దీంతో భర్త భార్య ను ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ శశికళ బుధవారం ప్రాణాలు కోల్పోయింది. భార్య మరణించడంతో శోకసంద్రంలో మునిగిపోయారు శివకుమార్. ఈ మరణవార్త తెలుసుకున్న శశికళ తల్లిదండ్రులు శివ కుమార్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్న విషయం ప్రాణాల మీదకు తెచ్చిన ఈ ఘటన చూస్తే అర్థమవుతోంది.

ALSO READ:ఉద‌య్ కిర‌ణ్ న‌రేష్ తో మాట్లాడిన చివ‌రి మాట‌లు ఇవే…!

Related posts:

చంద్రబాబునాయుడు పెళ్లి పత్రిక మీరు చూశారా.. అందులో ఆ పేర్లు గమనిస్తే..!! అలాంటప్పుడు ఎందుకు లవ్ చేసావ్.. ఇంత దారుణంగా మోసం చేయడానికేనా..? ఆస్ట్రేలియా వెళ్లిన భర్త..బెడ్ రూంలో భార్య ఎంత పని చేసిందంటే..? అన్నను పెళ్లి చేసుకున్న చెల్లి..ఆ పనిలో చాలా హ్యాపీగా ఉందంటూ..!!

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd