• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movies » వైరల్ అవుతున్న ఎన్టీఆర్ స్పీచ్.. సైమా అవార్డ్స్‌ ఫంక్షన్ లో ఎన్టీఆర్ ఏమి చెప్పారు? చంద్రబాబు గురించి మాత్రం..?

వైరల్ అవుతున్న ఎన్టీఆర్ స్పీచ్.. సైమా అవార్డ్స్‌ ఫంక్షన్ లో ఎన్టీఆర్ ఏమి చెప్పారు? చంద్రబాబు గురించి మాత్రం..?

Published on September 17, 2023 by srilakshmi Bharathi

Ads

ఆర్ ఆర్ ఆర్ సినిమాకు గాను ఎన్టీఆర్ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన సైమా అవార్డ్స్ 2023 ఫంక్షన్ ఎన్టీఆర్ తన స్పీచ్ తో అలరించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చెప్పిన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి ప్రసంగించారు. రెండు రోజుల పాటు సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ వేడుకలు జరుగగా.. తోలి రోజు తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలకు సంబంధించి అవార్డు ప్రదానం జరిగింది. మరుసటి రోజు తమిళ్, మలయాళం పరిశ్రమలకు సంబంధించి నటులకు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది.

బెస్ట్ యాక్టర్ గా అవార్డు ని అందుకున్న ఎన్టీఆర్ స్పీచ్ లో ఎక్కువగా తన ఫ్యాన్స్ గురించి మాత్రమే మాట్లాడారు. నేను పడిపోయినప్పుడల్లా పైకి లేపినందుకు, నా కళ్ళ వెంట కన్నీరు వస్తే.. వారు కూడా కన్నీళ్లు కార్చినందుకు, నేను నవ్వినప్పుడల్లా నాతొ పాటు నవ్విన ఆ అభిమానులందరికి పాదాభివందనాలు అంటూ ఆయన తన స్పీచ్ లో పేర్కొన్నారు. ఈ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ కేవలం తన ఫ్యాన్స్ గురించి మాత్రమే మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయమై ఎన్టీఆర్ ఇప్పటివరకు స్పందించలేదు అంటూ పలువురు నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువలా పంపిస్తున్నారు. ఈ ఈవెంట్ వేదికగా ఎన్టీఆర్ మాట్లాడతారని చాలా మంది అనుకున్నారు. కానీ, ఈ వేడుకలో ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ గురించి మాత్రమే మాట్లాడారు.

Jr Ntr open Letter: హర్ట్ అయిన ఎన్టీఆర్ అభిమాని.. ఎమోషనల్ గా రాసిన ఓపెన్ లెటర్.. అందులో ఏముందంటే?

Prabhas Net Worth Value: ప్రభాస్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? బయటపడ్డ షాకింగ్ నిజాలు.. టాలీవుడ్ లో ప్రభాస్ ముందున్నాడా?

పబ్లిక్ టాయిలెట్స్ తో ప్రమాదకర రోగాలు.. వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి!

Related posts:

ఒక వెలుగు వెలిగి..ఆ తర్వాత కనుమరుగైన టాలీవుడ్ హీరోలు Avatar-2 Movie Review in Telugu: అవతార్ 2 రివ్యూ నాగార్జున ఏ సెలబ్రిటీ చనిపోయిన చూడడానికి ఎందుకు వెళ్ళరు? baby-movie-actor nameబేబీ మూవీలో హీరోయిన్ ను పెళ్లి చేసుకున్న ఈ పెళ్లి కొడుకు ఎవరో తెలుసా? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

About srilakshmi Bharathi

Srilakshmi is content writer at Teluguaction.com. She is all rounder in content writing who can write content over wide range of topics. She has 4 years of experience in content writing. Srilakshmi is passionate towards her work and wrote content that connects audience with a direct approach. She loves to write in her own style irrespective to the category.

Advertisement

Latest Posts

  • హైదరాబాద్ లో బస చేస్తున్న పాక్ టీం కి ఫుడ్ మెనూ ఏంటో తెలుసా ? ఫుడ్ మెనూ లో అది లేకపోవడం చూసి షాక్ అయిన పాక్ఆటగాళ్లు !
  • చంద్రబాబుకి జగన్ ప్రభుత్వం మరో షాక్.. సుప్రీంకోర్టులో కేవీయట్ పిటిషన్..!
  • భువనేశ్వరి ఆస్తి విలువ అన్ని కోట్లా..? 2 శాతం విలువ చెప్పి చిక్కుల్లో పడిందా ?
  • మీకంటే ఎక్కువ వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఇబ్బందులు తప్పవు..!
  • గాయాలేమీ లేవా? భవ్యశ్రీ కేసులో పోలీసులు చెప్పిన నిజాలు ఏంటంటే?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd